ప్రభువు చెప్పాడని, వేపుడు చేసిన "మనిషి మాంసం " వీధుల్లో పంచుతూ పట్టుబడ్డ పాస్టర్ !




                                                 ఈదేశం లో క్రిస్టియన్ సంస్థలు "స్వస్థత కూటములు" పేరిట సభలు నిర్వహిస్తూ , సర్వ రోగాలకు నివారిణి యేసు నామమే తప్పా వేరేది కాదని, రోగాలు వచ్చిన వారు హాస్పిటల్స్ కి వెళ్లే కంటే తాము నిర్వహించే "స్వస్థత కూటములకు" వస్తే సరిపోతుందని చెపుతూ అమాయక భక్తుల ఆరొగ్యాలతో చెలగాటలాడుతున్నారు. ఆ మధ్య ఒక స్కూల్  ప్రధానోపాధ్యాయురాలు  25 ఏండ్ల  తన కుమారుడు కి జబ్బు చేస్తే హాస్పిటల్ కి తీసుకువెళ్లకుండా , ఇంట్లో నే ఉంచి ప్రార్థనలు చేస్తూ కూరుచుంటే , అతను కాస్తా చచ్చిపోయాడు. అయినా సరే తన కుమారుడు తిరిగి జీవిస్తాడని ఆ శవాన్ని ఇంట్లో పెట్టి ప్రార్థనలు చేస్తుంటే, కుళ్లిపోతున్న ఆ శవం కంపు భరించలేక , చుట్టుపక్కలోళ్లు కంప్లయింట్ చేస్తే , పోలీసులు వచ్చి, ఇంటి తలుపులు విరగ గొట్టి శవాన్ని పోస్టు మార్టం కి, ఆమెను జైలుకి తరలించారు.

   ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చ్చిందంటే , ఇదే మతానికి చెందిన పాస్టర్ ఒకతను , తన పిల్లవాడికి సుస్తీ చేస్తే , ఆ జబ్బు నివారణ కోసం , ప్రభువు ఆదేశించాడు అని , వండిన మనిషి మాంసం ని తీసుకుని వెళ్లి , వీధుల్లో కనిపించిన ప్రతి ఒక్కరిని "రండి , వచ్చి నాతో పాటు దీనిని ఆరగించండి అని ప్రాధేయపడడం మొదలు పెట్టాడు ఆట. దానితో నివ్వెరపోయిన జనం ,మనిషి మాంసమే కాక  అతని సంచిలో చచ్చిన పక్షులు , ఇంకా ఇతర ఈకలు లాంటివి చూసి, అతనిని పట్టుకుని చంపాలని చూస్తే , సకాలం లో అక్కడికి చేరుకున్న పోలీసులు , ఆ పాస్టర్ ని జనం నుంచి రక్షించి ,అతడిని పోలీస్ స్తేషని కి తీసుకు వెళ్లి విచారిస్తే దిమ్మ తిరిగే వాస్తవం తెలిసింది. 

 జాన్సన్ అనే వ్యక్తి  దక్షిణాప్రికా లోని ఇపొగన్ అనే పట్టణం లో ఉన్న పెంతేకొస్తు చర్చ్ కి పాస్టర్ గా నియమితుడు అయ్యాడు . అతగాడి పిల్లాడు  కొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుతున్నాడు అంట . దానితో ఏమి చేయను ప్రభువా అని వారి ప్రభువును అడిగితే " నాయనా ! చక్కగా ప్రయ్ చేసిన మనిషి మాంసం ని జనాలకు ఆఫర్ చేయి . వారు ఆవురావురు మంటూ తింటే ని కొడుక్కు పట్టిన జబ్బు వదిలి పోద్ది " అని సెలవికాడు ఆట. అంటే కాకుండా ఎవరైనా తినకపోతే బలవంతం చేయకు, ఇష్టం ఉన్న వారికే ఇవ్వు" అనికూడా చెప్పాడు అంట ! దానితో పాస్టర్ గారు మనిషి మాంసం సంపాదించి , చక్కగా వేపుడు చేసి, దానిని ఒక సంచిలో పెట్టుకుని, సిఐలో జనసమ్మర్థం ఉన్న ఏరియాకి వెళ్లి, సంచిలో మాంసం ట్రే లో పెట్టుకుని " రండి బాబు రండి , వచ్చి ఆరగించండి " అని అందని అడగడం  మొదలు పెట్టాడు అంట . అంతే  కాకుండా "ఇది మనిషి మాంసం, ఇది మనిషి మాంసం "అని అరవడం మొదలు పెట్టె సరికి,  దానితో జనాలు అలర్ట్ అయి , అతడిని పట్టుకుని సంచిని వెతికితే అందులో చచ్చిన పక్షులు ఈకలు కనిపించాయి ఆట . దానితో ఆటగాడు బ్లాక్ మేజిక్ చేసే మంత్ర గాడిగా  భావించి , జనం చంపాలని చూస్తే , పోలీసులు వచ్చి రక్షించారు ఆట. ఆ తర్వాత అతనికి మనిషి మాంసం తినే అలవాటు ఉందని కూడా  తెలిసింది ఆట. అది విషయం. 

   రోగాలు వచ్చినప్పుడు   ఏ మందులు వాడకుండా కేవలం  ప్రభువు పేరిట  ప్రార్ధనలు చేస్తే  రోగాలు నయం అవుతాయని మన దేశం లో కొంత మంది పాస్టర్ లు చెపుతుంటే ,  మనిషి మాంసం పంచితే , పిల్లలకు వచ్చిన  రోగాలు నయం అవుతాయని విదేశాల్లో పాస్టర్ ఏకంగా మనిషి మాంసం ప్రయి చేసి పంచి పెట్టాడు. మరి వీరు ప్రభువు ప్రార్థనలు పేరిట ఇంకెన్ని ఘోరాలు చేస్తున్నారో ఎవరికెరుక? ఎందుకంటే   మన దేశం లో హిందువులు ,హిందూ సంస్థలు  పూజలు కు  పాలను  ఉపయోగించినా  "తై  బోబ్బా " అని ఒంటికాలు మీద లేసి వీరంగం వేసే విజ్ఞాన బాబులు ఉన్నారు కానీ, స్వస్థత కూటములు పేరిట పబ్లిక్ గా జనాల ఆరొగ్యాలతో ఆడుకుంటున్న వారిని అడిగే వారే లేక పోయిరి. ఏమన్నా అంటే " మైనార్టీల మత  హక్కులకు భంగం" అని గగ్గోలు. కాబట్టి ప్రభుత్వాలే ఈ స్వస్థత కూటములలో జరిగే కార్యకలాపాల మీద ఒక కన్ను ఉంచి , ప్రజల ఆరొగ్యాలకు భంగం కలిగే విధంగా చేస్తున్న ప్రచారాలను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.లేకుంటే ఎంతమంది అమాయకులు బలి అయిపోతున్నారో ? 

            ప్రార్థనలతో పాతికేళ్ల కొడుకుని పొట్టన పెట్టుకున్న ప్రధానోపాద్యాయురాలి గురించి తెలుసుకోవాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి 
                    
  


Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన