తెలుగు నేల ముక్కలైందని వాళ్ళు ఏడుస్తుంటే "తెలుగు తేజం " అని మొదలెడితే మండదా మరి ?!

                                                                        
       

 మన రాజకీయ నాయకులలో "జయ ప్రకాష్  నారాయణ్ ' గారు గొప్ప మేదావి అనడంలో ఎవరికీ అబ్యంతరం ఉండదు . ఏ విషయం లోనైనా ఒక సమగ్రమైన అవగాహన కలిగి ఉండటమే కాక ఏ సమస్య కైనా తగిన పరిష్కారం చెప్పగలిగిన దిట్ట అయన గారు !కాని ఆయనలో ఉన్న మైనస్ పాయింట్ ఏమిటంటె  ప్రజల మనోబావనలు ఎరిగి మసలక పోవడం . ఒక చిన్న ఉదాహరణ చెపుతాను.

   ఒక ఊరిలో ఒక డాక్టర్ ఉన్నాడు  ఏ  రోగానైనా అతి త్వరగా తగ్గించగల సమర్దుడు . ఊరీ  జనానికి ఒక రోగం తగిలింది . దానికి డాక్టర్ గారు ఇంజెక్షన్ లే సరైన వైద్య విదానం అంటే "అమ్మో సూది అంటే భయం మాకొద్దు ' అన్నారు జనం . కానీ సూది మందు తీసుకోవాల్సిందే అన్న డాక్టర్ ని ప్రజలు దూరం పెట్టారు . కానీ  డాక్టర్ మాత్రం సూది మందు తీసుకొండి  అని ప్రజలను కోరుతూనే ఉన్నాడు తప్పాఅదే మందును పిల్స్ రూపం లో ఇచ్చి వారి రోగాన్ని నయం చేయవచ్చు అని ఆలోచించ లేక పోతున్నాడు  .  ఆ  విదంగా ప్రజలకు డాక్టర్ ఆలోచన పనికి రానిది అయిపోయింది . డాక్టర్ కి ప్రజలు మాట వినని మూర్కులయ్యారు .
పై ఉదాహరణలో డాక్టర్ జె.పి గారైతే, సమస్య ఉన్న వారు సిమాంద్ర్తులు . వారి కోసం ఆయనేదో పరిష్కారం చెపుదామని "తెలుగు తేజం " పేరుతొ చైతన్య యాత్ర మొదలు పెడితే జనం ప్లెక్సి లు బానర్లు  చించి వేసి ",మీ సోది  మా కొద్దు ,సమైక్యాంద్ర గురించి ఏమి చేపుతావో చెప్పు " అనే సరికి అ డాక్టర్ గారికి కోపం వచ్చి, చైతన్య యాత్రను తాత్కాలికంగా  అపుచేసాడట ! అదీ  విషయం !.

  J .P  గారి గురించి అంచనా వేసే స్తాయి ప్రజలకు లేదు . ప్రజల స్తాయి ఆలోచించి J.P  గారే అందుకు తగిన విదంగా ఆలోచన చేయాలి . J.P  గారు ఎంత మేదావి అన్నది ముక్యం కాదు . అయన ఆలోచనలు ప్రజల మెదళ్ల లోకి  ఎలా ఎక్కించాలన్నదే  పాయింట్ . దానిలో J.P  గారు విపల మయ్యారు  అని చెప్పడానికి ప్రభల ఉదాహరణ "తెలుగు తేజం "ని  సీమాంద్రులు తిరస్కరించడం . కాబట్టి ఒక మేధావిగా j.p.  గారు కూలంకషంగా తన విదానాల మిద  పునర్విమర్స చేసుకుని ముందుకు సాగడం మంచిది  అని నా అభిప్రాయం .  

  

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన