అణకువగా కాపురం చేస్తుంటే అనుమానిo చాడు. విసిగి పుట్టింటికి వెళితే ఆత్మహత్య చేసుకున్నాడు .

                                                      

ఇది మద్యం మహమ్మారి బారిన పడి నాశనం అయిన ఒక కుటుంభ గాదా . ఇది ఖమ్మం జిల్లాలో ని మడుపల్లి  అనే గ్రామం లో జరిగిoది. ఇది ఒక మడు పల్లి గ్రామానికే కాదు. యావత్ తెలుగునాట అంతా జరుగుతున్నతంతే . మద్యం మహమ్మారి బారిన పడి  నాశనం కాని కుటుంబాలు ఉన్న పల్లెలు తెలుగునాట లేవు అంటే అతిశయోక్తి కాకపొవచ్చు. అప్పుడప్పుడు పేపర్లలో చూస్తుంటాం . ఏదో ఒక గ్రామంలో ని ప్రజలు స్వచ్చందంగా  నూటికి నూరు శాతం తమ గ్రామాన్ని మద్య రహిత గ్రామంగ మార్చి , అదే సాంప్రదాయం కల కాలం సాగేలా కొన్ని గ్రామ కట్టు బాట్లు ఏర్పరచుకోవడం . అంటే మద్యం ని పూర్తిగా అరికట్టడం సాధ్యమయ్యే విషయమే . కాని సర్కార్ వారే బడా మద్యం వ్యాపారిగా మారిన మన రాష్ట్రంలో మద్య నియంత్రణ గురించి ఆలోచించడం సాధ్య పడే పనియెనా !?
   మడుపల్లి గ్రామానికి చెందిన వెంకట రెడ్డి గారికి బార్య మిద ఎనలేని ప్రెమ. ఆమె లేకుండా ఉండలేడు . కాని దురదృష్ట వశాత్తు అతను  మద్యానికి బానిస అయ్యాడు . మద్యానికి అలవాటు పడ్డ తోలి నాళ్లలో తనలో లైంగిక పటుత్వం అదికమవుతున్నట్లు అనిపిoచిదను కుంటా   . అ అపోహతో నే మద్యపానం అలవాటుగా మార్చుకుని దానికి బానిస అయ్యాడు . కాని రాను రాను అది లేనిదే ఉoడలేని స్తితి, అది తాగినా సంసారంలో సుఖం పొందలేని స్తితికి వచ్చాడు .తను చేత కాని వాడిని అయ్యాను అని బావించిన అతను  బార్య మీద  అనుమానం పెంచు కున్నాడు . ఈ క్రమంలో నే ఆమె ను వేదింపులకు గురి చేసాడు . దానిని మొదట్లో సహించినా , చివరకు తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిపోయింది . అలా ఆమె లేకుండా అతనికి జీవించడం దుర్లభం అయింది . కాబట్టి అత్తారింటికి వెళ్లి బార్యను కాపురానికి రమ్మన్నాదు. అప్పటికే విసిగి పోయి ఉన్నఆమె  అందుకు నిరాకరించింది . దానితో ఆతను ఇంటికి తిరిగి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు . అదీ సంగతి .

 పై ఉదంతంలో రెడ్డి గారికి బార్యమిద వల్ల  మాలిన ప్రేమ ఉన్నప్పటికీ మద్యానికి బానిస అవ్వడం వలననే అతని కాపురం లో చిచ్చు రగిలింది . చివరకు అ వ్యసనమే అతను  ప్రాణాలు తీసుకోవడానికి కారణమయింది . కాని ఇవేవి ప్రబుత్వ లెక్కలోకి రావు . బార్య కాపురానికి రానందుకు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు రికార్డుల్లో ఉన్టుంది . ఇలా ఎన్ని వేల సంసారాలు మద్యం మహమ్మారికి బలి అవుతున్నాయో ! అయినా పర్లెదు. రూపాయికి కిలో బియ్యం ఇచ్చె ప్రబుత్వం అండ నుండగా , చింత పడనేలా  పౌరుడా!

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన