తెలంగాణా ను అడ్డుకుంటున్నందుకే C.M గారి హెలికాప్టర్ ను M.P గారు పేల్చి వేస్తాను అంటుంటే , రేపు తెలంగాణా రాకపోతే సీమాంద్రా సెటిలర్స్ పరిస్తితి? ?

                                                             

ఎవరికైనా పెడతానంటే ఆశ , కొడతానంటే భయం! సీమాంద్రా నాయకులు ఇచ్చిన అంగీకార పత్రాలు ఆదారంగా సోనియా గాందీ తెలంగాణా రాష్ట్రానికి O.K  అంది. కానీ ఇప్పుడు సీమాంద్రా ప్రజలు ఒప్పుకోవటం లేదు కబట్టి కోంతమంది నాయకులు మాట మార్చి సమైక్యామ్ద్రా కావలంటున్నారు. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీలో ఉన్న కీలక సమయం లో ముఖ్యమంత్రి గారు తెలంగాణా మంత్రి గారు నిర్వహిస్తున్న శాసన సభ వ్యవహారాల శాఖ మార్చి దానిని సీమాంద్రా కు చెందిన మంత్రికి అప్ప చెప్పడం ఖచ్చితంగా రెండు ప్రాంతాల నాయకుల మద్య అరని  చిచ్చును రగిలించే చర్య అని చెప్పవచ్చు.

  దీని మీద తెలంగాణా కు చెందిన M.P  పొన్నం ప్రభాకర్ గారు C.M. గారి మీద కారాలు మిరియాలు నూరుతూ ,C.M  గారు కరీం నగర్ వస్తే అయన హెలికాప్టర్ ను గాల్లోనే పేల్చి వేస్తాను అని ఒక తీవ్ర వాది లా  మాట్లాడడం , తెలంగాణా నాయకులలో రాష్ట్ర విభజనను అడ్డుకుంటున్న్బ వారి మీద ఎంత అసహనం ఉందో తెలియ చేస్తుంది. మరి రేపు ఏ కారణం చేతనైనా తెలంగాణా రాకపోతే , తెలంగాణాలోని యువత మానసిక పరిస్తితి ఏమిటి? వారు ఆ కోపాన్ని ఎవరి మీద చూపిస్తారు? తెలంగాణా లో ఉన్న సెటిలర్స్ భయంతో వణికిపోయే పరిస్తుతలను సీమాంద్రా నాయకులు కల్పిస్తున్నారు. ఒక M.P  స్తాయి వ్యక్తే అంతగా ఆగ్రహం ప్రదర్శిస్తే సామాన్య యువత సంగతేమిటి? దీని గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా తెలుగు మేదావులు ?
                ఈ  పరిస్తితికి కారణం   ఖచ్చితంగా అంగీకార పత్రాలు ఇచ్చిన సీమంద్రా నాయకులే! ఊరించి ఊరించి ఉసూరు మనిపిస్తే దానికి మూల్యం చెల్లించాల్సింది ఎవరు? కాబట్టి తెలంగాణా ప్రజలను కూర్చో బెట్టి మాట్లాడి వారికి న్యాయం చెయ్యకుండా బిల్లును టెక్నికల్ గా ఆపాలని చూడడం తెలంగాణాలో బయోత్పాత పరిస్తితులను సృష్టించడమే అవుతుందని నా అభిప్రాయం.


Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన