మహాభారతం బుద్దుడి తర్వాత రాయబడితే, గోపికలు అందరూ వేశ్యలైన బౌద్ద సన్యాసినులేనా!

                                                       
హిందూ మతాన్ని ఏదో విదంగా ఇతర మతాల వారి ద్రుష్టిలో పలచన చేసే ఉద్దేశ్యంతోనే పన్కట్టుకుని ఎప్పుడో ఎవరో బౌద్ద మతాభిమాని చెప్పిన దానిని,తెలుగులోకి అనువదించి బ్లాగులో ప్రచురిస్తున్నారు.వారి ప్రకారం:-


(1). బుద్ధ,ప్రతిబుద్ధ అనే మాటలు ఇతిహాసంలో తరచుదొర్లాయి. సంస్కృతంలో స్ధూప అనే అర్థం గల పదం ఎక్కువసార్లు కనిపించింది. దేశమంతా స్థూపాలతో నిండినట్లు గమనిస్తే బౌద్ధం తరువాతనే మహాభారత రచన సాగినట్లు తెలుస్తుంది.

(2). కృష్ణుడుఒక పథకం ప్రకారం ద్వారకా నగరాన్ని రూపొందించాడని పురాణాలు చెపుతున్నాయి. హరివంశం ప్రకారంద్వారకలో వేలాది మంది స్త్రీలను వ్యభిచారంలో ఉన్నవారిని స్థిరపరిచారు. హరివంశం ప్రకారం ఆ స్త్రీలకు తగ్గట్లే పురుషుల్నీ, వసతి గృహాల్నీ తెరిపించాడు. ఆనాడు కృష్ణుడి సోదరుడు బలరాముడే పెద్ద తాగుబోతు. కల్లుముంత లేకుండా అతడు కనిపించేవాడు కాదు. అందుకే హరిప్రియ అని కల్లుకు మారుపేరు వచ్చింది. అక్కడ అన్ని రకాలైన మాంసభక్ష్యాలూ లభించేవి. కృష్ణుడు కూడా వాటిననుభవించే వాడు. మజుందార్ ద్వారకను గురించి రాస్తూ హరివంశం ప్రకారం యాదవులు ఈ స్త్రీలను తమ కుటుంబాలతో పాటు సముద్ర తీరాలకు తీసుకువెళ్ళి జలకాలాడుతూ, తాగుతూ తింటూ అనుభవించేరన్నాడు. కృష్ణుడి సంతానం, ఇతర కుటుంబీకులూ, బట్టలూ, నగలూ ఒడ్డున పెట్టి జలక్రీడలలో నిమగ్నులయ్యేవారు. యాదవ స్ర్తీ పురుషులంతా తాగుడుకు అలవాటు పడ్డవారే. (http://innaiahn.blogspot.in/2013/07/10-truth-about-gita.html)

వారు తమ వాదానికి అనుకూలంగా ఉన్న విదేశి చరిత్రకారుల బాష్యాలను ఆదారం చేసుకుని మహాభారత గ్రంద కాలాన్ని క్రీ.త. ౩ వశతాబ్దంగా వక్రీకరించడమే కాక,క్రిష్ణుడు ఒక తాగుబోతు, తిరుగుబోతు, కపటి అని చిత్రీకరించడమే కాక, అసలు ద్వారక నగరం అనేది వేశ్యల కోసం నిర్మించబడిందని, ఆ నగరం నిర్మించిన తర్వాత వేలాది మంది స్తిలు వ్యభిచారంలో ఉన్న వారిని స్తిరపరచినట్లు రాసారు. దీనికంటే నీచమయిన వక్రీక రణ వేరే ఉంటుందా?.వారు నమ్మే బౌద్ద మతం గొప్పదని చెప్పడానికి సాంప్రదాయ హిందూ మతాన్ని , మత గ్రందాలను, దైవంగా బావించే పురాణ పురుషులను ఇలా నీచంగా చిత్రీకరించడం ఏ మాత్రం క్షమించ రానిది.

బౌద్ద మాతాభిమానులు చెప్పేదే నిజమయితే, ఒక వేళ మహాభారతం బుద్దుడి తర్వాతే రాయబడి ఉంటే, ద్వారకలో ఉన్నది వేశ్య స్త్రీలే అయితే, వారు ఖచ్చితంగా బౌద్ద సన్యాసినులే అయి ఉంటారు. ఎలాగంటారా?

నార్ల, ఇన్నయ్య లాంటి బుద్దుల ప్రకారం క్రీ.త. ౩ శతాబ్దం మహాభారతం రచనా కాలంకదా. అప్పటికి బౌద్దం ఉచ్చ దశ స్తాయి నుండి పతన దశకు చేరి ఉండాలి.ఇంట్లో పని పాటలేని బడ్డు బైరాగులు అందరికి "బౌద్ద బిఖ్శువు"లు గా మారి వీదులువెంట పడి అడుక్కు తినడం సుఖం అనిపించి ఉంటుంది. అలాగే స్త్రీలు కూడ సంసార బాద్యతలు లేని జీవితం హాయి అనిపించి, బౌద్ద సన్యాసినులుగా మారి బజారులు వెంట పడి ఉంటారు. పగలంతా అడుక్కు తిన్నా, రాత్రుళ్ళు అయ్యేసరికి సహజ కోరికలు పురి విప్పి, ఆనందాలలో మునిగితేలి ఉంటారు. ఇలా సన్యాసినులు కాస్త సరస వాసినులు అయి సమాజం అంతా జారుడు కంపుకొడుతూ ఉండి ఉండాలి. అలా వేలాదిమంది స్తీలు బౌద్దం పుణ్యామాని,వ్యభిచారంలో ఉండి ఉండాలి.

సమాజం ఇలా బ్రష్టు పట్టి పోవడాన్ని సహించలేని శ్రీ క్రిష్ణుడు తిరిగి గ్రుహస్త దర్మాన్ని పరమ ఆశ్రమంగా బావించే సనాతన హిందూ ధర్మం పునరుద్దరింపచేసి ఉండాలి.ఈ బౌద్ద మతం లో చేరి బ్రష్టు పట్టిపోయి వేశ్యాలుగా మారిన వేలాది మంది కోసం తాను కొత్తగా నిర్మించిన "ద్వారకా" నగగరం లో నివాసం కల్పించి, వారికి పెండ్లిల్లు చేయించి, అందరూ తిరిగి గ్రుహస్తాశ్రమం స్వీకరించేలా చేసి ఉండాలి. ఈ విదంగా హిందూ జాతి ఒన్నత్యం పనికి మాలిన, సన్యాసి తత్వం బోదించే, ప్రక్రుతి ధర్మానికి పూర్తి వ్యతీరేకమైన "బౌద్ద మతం" నుండి కాపాడిన వాడు కాబట్టే ఆయన పురుషోత్తముడు అయి ఉంటాడు.

ఈ విదంగా బుద్ద మతాభిమానులు చెప్పే మహా భారత కాలాన్ని ఒప్పుకుంటే పైన చెప్పిన విదంగా తప్పా వేరే విదంగా అంత మంది వేశ్యలు ఒక నగరంలో ఉండరు. తర్వాతి కాలంలో ప్రజలు స్తిలకు స్వేచ్చ నిస్తే కలిగే అనర్దాలను ద్రుష్టిలో పెట్టుకుని సాంప్రాదాయం పేరుతో స్తిలను కట్టడి చెయ్యడం ప్రారంభించి ఉంటారు. ఆ తర్వాత దిక్కు మాలిన బౌద్ద విదానం వల్ల రాజులలో చేత కానితనం ఎక్కువై, చివరకు రాజ్యాలు,విదేసియులకు అప్ప చెపితే, అలా తురుష్కులతో మొదలైన మన బానిసత్వం, ఆంగ్లేయుల దాక కొన సాగింది. ఇప్పట్కి తెల్ల వారిని అయితే వెళ్లగొత్త గలిగాం కాని, వారి ఆత్మలు ఇంకా మనని ఆవహించి ఉండడం చేత మన శక్తి మనం తెలుసుకోలేక బావ దాస్యం చేస్తున్నాం. ఆ విదంగా మన బానిస బ్రతుకులుకి కారణం బౌద్దమే అని చెప్పవచ్చా?!విజ్ణులు ఆలోచించండి.

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన