సిమాంద్ర ప్రజలు K.C.R గారి పోటో ఇంట్లో పెట్టుకుని , రోజూ మొక్కే రోజు వస్తుoదా !

                                                                             

తెలంగాణా ప్రజలు కోరుకున్నట్లు గానే జూన్ 2 న తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతుంది . తెలంగాణా ప్రజలు ముక్యంగా రాజకీయ , విద్యార్ధి , అడ్వకేట్ , ఉద్యోగ వర్గాలు వారు "సంబురాలు " చేసుకుంటారు . ఎలాగు మిగులు బడ్జెట్ ఉంటుంది కాబట్టి కొత్త ప్రబుత్వం అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు . కొత్తగా పెండ్లి చేసుకున్న వారు తోలి నెల  "హనీమూన్ " పేరుతొ జామ్ జామ్ గా జాలిగా గడిపినట్లు , తెలంగాణా తోలి ప్రబుత్వం కూడా "విక్టరి ఇయర్ "ని ఎంజాయ్ చేయవచ్చు . కాని తెలంగాణా కు ఏర్పడబోయే అసలు సమస్య కరెంట్ కష్టాలు . దీనికి పరిష్కారం గురించి K.C.R  గారు ఎక్కడా ప్రస్తావించటం లేదు . దానిని అదిగమించటానికి "గుజరాత్ తరహ సోలార్ ప్రాజెక్టు లను ప్రోత్సాహించడం అనివార్యం అయినప్పటికీ అ దిశగా ఆలోచిస్తున్నట్లు  కొత్త నాయకత్వం ఎక్కడా చెప్పటం లేదు . వారు ఇంకా ఉద్యమాల మూడ్ లో నుండి బయటకు వచ్చిన దాఖలాలు కనపడటం లేదు . పై వర్గాలు  తప్పా సామాన్య ప్రజలు సంబురాలు గురించి ఆలోచించటం లేదు . కనీసం యువతకు విద్యా , ఉపాధి, ఉద్యోగ రంగాలలో గతం కంటే మెరుగైన అవకాశాలు లభిస్తే తప్పా , వారు కోరుకున్న తెలంగాణా వచ్చినట్లు కాదని బావిస్తున్నారు . 

  అటు సిమాంద్ర విషయానికి వస్తే రాజకీయ నాయకులు తో సహా ప్రజలంతా చాలా హుషారుగా ఉన్నట్లు అనిపిస్తుంది . రాజధాని హైదరాబాద్ ను కోల్పోయి అన్యాయం అయిపోయామన్న బావన ప్రజలలో పట్టుదలను బాగా పెంచుతుంది . అద్దోక్కట్టి చాలు వారు రాబోయే 10 సంవత్సరాలులో హైదరాబాద్ ను తల దన్నెలా  సిమాంద్ర రాజధానిని తయారు చేసుకోవడానికి . దేశం లో వారు అన్యాయానికి గురి అయారు అనే సింపతి తో వారికి కేంద్రం వారు ప్రసాదించిన "ప్రత్యెక ప్రతి పత్తి " హోదా వారికి సువర్ణ అవకాశంగా మారనుంది . ప్రస్తుత B.J.P ప్రభుత్వం మరో 5 యేండ్ల పాటు అ హోదాని పొడిగించి తీరుతుంది కాబట్టి రాబోయే 10 ఏండ్లలో సిమాంద్ర సుసంపన్నం అవుతుంది . B.J.P  వారికి చంద్ర బాబు నాయుడు గారితో ఉన్న సానిహిత్యం , వెంకయ్య నాయుడు గారికి కేంద్ర ప్రబుత్వం లో ఉన్న పట్టు నిజంగా సిమాన్ద్రులకు గొప్ప వరంగా మారనున్నాయి .అందుకే వారిలో హుషారు బాగా కనిపిస్తుంది .

 మొత్తానికి తెలంగాణా నూతన రాష్ట్రం అయినా , నూతనోత్సాహాన్ని ఎంజాయి చేసేది మాత్రo సిమాన్ద్రులే . ఇప్పటికే సిమాంద్ర డెవలప్ మెంట్ పండ్ పేరుతొ ప్రజలు వద్ద నుండి విరాళాల స్వికరణకు అనేక సంస్తలు ముందుకు వచ్చి పని చేస్తున్నాయి . సిమాంద్ర ప్రజలలో తెలంగాణా రాజకీయ నాయకులు ముక్యంగా K.C.R గారి మిద ఉన్న కసి , కోపం , అసహ్యం వారిని మరింత పట్టుదలగా పనిచేసేలా చేసి వారు కోరుకున్న అభివృద్ధి సాదిం చేలా చేస్తుంది అని పిస్తుంది . అందుకే ఏనాటికైనా సిమాంద్ర ప్రజలు K.C.R  గారి పోటో ఇంట్లో పెట్టుకుని , రోజూ మొక్కే రోజు వస్తుంది  అని అంటుంది .

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన