Posts

లైంగిక వేదింపులు లేకుండా ఆడవాళ్ళు ఆపీసుల్లో పనిచెయ్యాలంటే 66%శాతం మంది మగాళ్ళని జైలులో పెట్టాల్సి వస్తుందా?

Image
                                                                                                             అవుననే అనిపిస్తుంది ఈ  ఆన్లైన్ సర్వే లు చూస్తుంటే .ప్రపంచ వ్యాప్తంగా మహిళా జర్నలిస్ట్లు తమ వ్రుత్తి రీత్యా ఎదుర్కొంటున్న "లైంగిక వేదింపులు" మీద 'ఇంటర్నేషనల్ వుమెన్స్ మీడియా పౌండేషన్',మరియు 'ఇంటర్నేషనల్ న్యూస్ సేఫ్టీ ఇనిస్టిట్యూట్ ' అనే సంస్తలు ఇటివల జరపిన ఆన్లైన్ సర్వే పలితాలు అనుసరించి నూటికి  మూడింట రెండువంతుల మంది స్త్రీలు తమ బాసులు మరియు సహౌద్యోగుల చేతిలో లైంగిక వేదింపులకు గురి అవుతున్న  వారెనట. వీరి సర్వే పలితాలు చూసిన తర్వాత ఇన్నాళ్ళు "మనువు" పుట్టిన మన దేశం లోని మగవాళ్ళు మాత్రమె స్త్రీల పట్ల తమ "మగబుద్ది" ని ప్రదర్శిస్తున్నారు తప్పా, తక్కిన దేశాల్లోని స్త్రీలు పురుషులతో పాటు సమానంగా చూడబడుతున్నారు అని నమ్మిన వారికి కను విప్పు కలగక మానదు. "మగబుద్ది " ప్రదర్శన ప్రపంచ వ్యాప్తంగా ఉన్నదే అని ఈ  ఆన్లైన్ సర్వే లు వెల్లడిస్తున్నాయి.     విచిత్రమైన విషయం ఏమిటంటే , ప్రాశ్చ్యత్య వస్త్ర దారణ వలనే మన దేశం లో లైంగిక వే

ఇటువంటి ఎగబడే స్త్రీలను చూసే "న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి " అన్నట్లుంది !!1

Image
                                                                                                                                                                  పబ్లిక్ లో అడ్డు అదుపు లేకుండా తెగబడి మాట్లాడే వారికి , ఎగబడి ఎదుటివారి మీద దౌర్జన్యం చేసే వారిని చూస్తే , "ఎందుకైనా మంచిది , ఇలాంటి వారితో పెట్టుకుంటే మన పరువే పోతుంది" అనుకుని సర్దుకుని పోయే వారే ఎక్కువుగా ఉంటారు మన సమాజం లో . అలా తెగబడే వారు పురుషులైతే ఒక మాట ఎదురు అనటమో , అవసరమైతే ఒక దెబ్బ కొట్టడమో చేస్తుంటారు బాదితులు కొందరు. కాని స్త్రీల విషయం వరకు వచ్చే సరికి ఎదురు తిరిగి పబ్లిక్ లో దెబ్బ కొట్టడానికి  జంకు గానే ఉంటుంది. కారణం మన సమాజం లో స్త్రీలకు ఇచ్చే గౌరవం కావచ్చు, వారి పట్ల ఉండె సాను భూతి కావాచ్చు. అప్కోర్స్ ఈ సూత్రం నాలుగు గోడల మద్య పని చేయదు అనుకోండి. నేను చెప్పేది పబ్లిక్ ప్లేస్ లలో గురించి కాబట్టి అంతవరకే ఈ  విషయం పరిమితం.                       ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల బలం బలం తెలిసిన ఆదునిక మహిళలు కొందరు పబ్లిక్ గా అసహ్యకర రీతిలో ప్రవర్తిస్తూ అది తమ స్వేచ్చ అనుకుంటున్నారు. ఎవరైనా వారి ప్

గణేశ నిమజ్జనమా? సర్వ దేవతా నిమజ్జనమా?

Image
                                                   ఈ రోజుతో గణపతి నవ రాత్రులు ముగిసి నిమజ్జనంతో వేడుకలు పూర్తి చేసారు. మన హీందు మతంలో పూజలు చెయ్యటానికి ఒక పద్దతి ఉంది. దేవుళ్లను నమ్మనివారు పూజలు చెయ్యడమనే ప్రసక్తి ఉండదు. కాని నమ్మేవారు ఖచ్చితంగా ఆ పద్దతులు పాటించి తీరాలి. లేదు మా ఇష్టం మాది అంటే దైవాగ్రహానికి గురి కాక తప్పదు.      అసలు కొంతమంది చేస్తుంది గణేశ నిమ్మజ్జనమా? సర్వదేవతా నిమజ్జనమో అర్థం కావటం లేదు. ఒక సారి మీరు టి.వి.లలో హుస్సేన్సాగర్లో నిమజ్జనం అవుతున్న ప్రతిమలను పర్సీలించండి. గణేశునితో పాటు, శివ పార్వతులు,కుమారస్వామి,సాయిబాబ,క్రిష్ణుడు, ఇంకా అనేక మంది దేవతలను నిమజ్జనం చెస్తుంటే ఈ మతాచార్యులు,పీటాదిపతులు,పెద్దలు ఏం చేస్తున్నారు? పిల్లలు తప్పులు చేస్తుంటే వారించాల్సిన బాద్యత వీరి మీద లేదా? అసలు గణెశ నవరాత్రులు వీదుల్లో జరిపేటప్పుడు గణపతిని తప్ప ఇతర దేవాత మూర్తులను ఉంచగూడదని చెప్పాల్శిన బాద్యతను వీరు విస్మరించబట్టే ఈ అనర్థం జరుగుతుంది.                                                                                 అపచారం! అపచారం! గణేశుడి తో పాటు ఎంతమంది దేవతలను ని

మగవాడికి స్వేచ్ఛనిస్తే నలుగురిని ఉంచుకుంటాడు , ఆడదానికి స్వేచ్ఛ నిస్తే 4వ వాడిని ఉంచుకుంటుంది . అంతే తేడా!?

Image
                                                                                                             పౌరుల స్వేచ్ఛ సమాజ అభివృద్ధికి లోబడి ఉండాలి. ఆలుమగలు అయిన  స్త్రీ పురుషుల స్వేచ్ఛ కుటుంబ సంక్షేమానికి లోబడి ఉండాలి . అలాంటప్పుడే సమాజం అయినా అందులోని భాగమైన కుటుంబాలు అయినా పది కాలాలు పాటు వర్ధిల్లుతాయి. కట్టుబాట్లు లేని స్వేచ్ఛ ఎప్పటికైనా ముప్పే. కోరికలకు లిమిట్ అనేది ఉండదు . అవి అనంతం. కాబట్టి వాటికి స్వీయ నియంత్రణ రూపంలోనో , సామాజిక నియంత్రణ రూపంలోనో కళ్లెం వేయకపోతే అది చివరకు మనిషిని సర్వ నాశనం చేస్తోంది. ఈ సూత్రం కుటుంబాలలోని ఆలుమగలు కు వర్తిస్తుంది . ఆలుమగల స్వేచ్ఛ కుటుంబ సంక్షేమానికి కట్టుబడి ఉండకపోతే యావత్ కుటుంబం విచ్చిన్నమయ్యే ప్రమాదం ఉంది. అలా కాకుండా ఉండాలనే కుటుంబ కట్టుబాట్లు ఏర్పరచారు మన పెద్దలు.                                                                                 కుటుంబం లో మగవాడికి అపరిమిత  స్వేచ్ఛ ఇస్తే వాడు ఎంత నీచ నికృష్ట పనులు చేస్తాడో అరబ్ కంట్రీస్ లో ఉన్న కొంత మంది షేక్ ల జీవన శైలిని పరిశీలిస్తే తెలుస్తోంది. ముస్లిం సాంప్రదాయం ప్రకార

కామం ని ప్రేమ అనుకుంటే కాలమంతా చిత్తకార్తే!

Image
                                             ప్రేమ కి ఒక విశిష్టత  ఉంది.అదేమిటంటే అది ఎవరినైనా ఒకే ద్రుష్టితో చూస్తుంది. అది తల్లితండ్రుల మీద కావచ్చు, బార్యా భర్తల మద్య కావచ్చు, కుటుంభ సబ్యులమీద కావచ్చు. తను ప్రేమించే వారి సుఖ సౌఖ్యాలను కాంక్షించడమే నిజమైన ప్రేమ . అంతే కాని తమ సుఖం కోసం తమను ప్రేమించేవారిని కాలదన్ని వారిని బాదించడం దానికి ప్రేమ అనే అందమైన పేరు పెట్టుకుని తమ సుఖం  తాము చూసుకోవడమ్ ఖచ్చితంగా కుటుంబ ద్రోహమే అవుతుంది.    నాకు తెలిసిన కథ చెపుతాను.మీరే ఆలోచించండి. ఒక మద్య తరగతి రైతు కుటుంబం నకు చెందిన ఇంటర్ అమ్మాయి, వారి ఇంటికి దగ్గరలో ఉంటున్న కూలి కుటుంబం నకు చెందిన అబ్బాయి లవ్ లో  పడ్డారు.వారి విషయం తెలిసిన పెద్దలు అమ్మాయిని మందలించి అమ్మాయ్ని వాళ్ల అమ్మమ్మ ఇంటికి పంపించారు. ఇది తెలిసుకున్న అబ్బాయి తన స్నేహితులతో కలిసి ఆ అమ్మాయి ఉంటున్న దగ్గరికి వెళ్ళి, ఆమెను  ప్రొత్సహింహించి అమ్మాయితో జంప్ అయి పోయారు. ఇది తెలిసిన పెద్దలు వారిద్దరి కోసం ఎంత గాలించిన ప్రయోజనం లేకపోయేసరికి పోలిస్ కేస్ పెట్టారు. పోలిసులు చివరకు ఒక చోట ఆ అబ్బాయి ఉన్నాడన్న సమాచారంతో వెళ్లి పట్టుకుంటే వార

మన దేశంలో 'హిందూ మతం "ని బలహీన పరచడానికి విదేశి మత సంస్థ నుండి పెద్ద మొత్తంలో డబ్బు స్వీకరించిన ఆ స్వదేశి "చరిత్ర కారిణి " ఎవరు?!!!

Image
                                                                   నిన్న ఆంద్ర జ్యోతిలో ప్రచురితమైన రిటైర్డ్ DGP గారు అయిన శ్రీ K అరవింద రావు గారి వ్యాసం  మన దేశం లో కొంతమంది కుహనా మేధావులు ,ఈ దేశ మత, సంస్కృతులు మీద పని కట్టుకుని దాడి చెయ్యడం వెనుకాల ఎలాంటి విదేశి కుట్రలు సాగుతున్నాయో,చాలా చక్కగా వివరించింది .    నేను ఇంతకు ముందు నా  బ్లాగులో అనేక సార్లు ఇదే విషయం చెప్పడం జరిగింది . మన దేశంలో జనించి ,కొనసాగుతున్న ఏ మత విదానO వలన మనకు ఎలాంటి ఇబ్బంది లేదు .ఉండబోదు కూదా. విదేశి మతస్తుల వలన ప్రవేశ పెట్టబడినప్పటికి , విదేశి ఆర్దిక ప్రయోజనాలకు ప్రబావితం కాకుండా కేవలం తను నమ్మిన విదానం ని ఆచరించే వారి వల్ల కూడా ఈ  దేశానికి  ఎటువంటి ప్రమాదం లేదు .కాని విదేశి పండ్లతో తమ పబ్బం గడుపుకుంటు స్వదేశి జీవన విదానం మీద విషం గ్రక్కుతున్న వారి గురించి,ఈ దేశాన్ని ప్రేమించేవారు ఆలోచించాల్సిన అవసరం ఉంది . వ్యక్తిగతం గా తాము నాస్తికులమని చెప్పుకుంటూ ,తమకు ఎ మతం మిద విశ్వాసం లేదని బుకాయిస్తూ , సమయం వచ్చేసరికి విదేశి మత వర్తనుల వైపు వకాల్తా పుచ్చుకుని అడ్డగోలు వాదం చేస్తున్న కుహనా మేదావుల తీరును ఎం

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

Image
                                                                        పెట్రసియా మరియు ఆమె కుమార్తె .                            ఇది సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే చర్య. కట్టు బట్టలు అనేవి లేకపోతె ,వావి వరుసలు మరచి ప్రవర్తించడం లోకొంతమంది  స్త్రీలు అలాంటి పురుషులకు ఏ మాత్రం తీసిపోరని ఆ అమెరికా తల్లి నిరూపించింది .వేలాది ఏండ్లుగా  మన కుటుంబ వ్యవస్థ వర్ధిల్లుతూ ఉండడానికి మనం ఏర్పరచుకున్న కుటుంబ సంబంధాల విలువలు వాటిని కాపాడుకోవడానికి పాటిస్తున్న కట్టు బాట్లు  మాత్రమే . సమాజం లో మోరల్ పోలీసింగ్ అనేది లేకపోతె మనుషులు ఎంతగా పతనం అవుతారో తెలియ చేస్తోంది ఈ ఉదంతం.     అమెరికా సంయుక్త రాష్ట్రం లోని ఓక్లహామా కు చెందిన పెట్రసియా కు 43 ఏండ్లు. ఆమెకు ముగ్గురు పిల్లలు. కారణాలు ఏమిటో తెలియదు కానీ ఆ పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ వద్దనే పెరిగారు. అలాంటి పరిస్తుతుల్లో 2008 లో  పెట్రసియా తన స్వంత కుమారుడిని పెండ్లి చేసుకుంది . వావి వరుసలు మరచి జరిగిన ఈ పెండ్లి జరిగిన 15 నెలలకు ఆమె కొడుకు ఆమె  తో డైవోర్స్ కి కోర్టులో కేసు వేసాడు అంట . ఆ కేసులో వేసిన అఫిడవిట్ లో అతను చూపించిన కారణం ఏమిటంటే , తన