Posts

దేవునికి 'మూడు కత్తెరల భక్తీ' మాదిరి , సమాజానికి" సగం జుట్టు " సమర్పించిన రేణూ దేశాయి గారు !!?

Image
                                                                                                                                                                     సెలబ్రిటి లు ఏమి చేసినా అందంగానే ఉంటుంది కాబట్టి , వారు చేసే ప్రతి పనికి పబ్లిసిటి ఉంటుంది . అందుకే ప్రబుత్వ పధకాలకు కాని , ప్రైవేట్ కార్యక్రమాలకు కాని ప్రత్యేకంగా వారిని ఆహ్వానించి ప్రారంబోత్సవాలు చేయిస్తుంటారు . స్వచ్చా బారత్ కోసం సామాన్యులు రోజంతా కష్టపడి విదులు శుబ్రం చేసినా రాని  పబ్లిసిటి , చేత చీపురు పట్టి , చీరు నవ్వులొలికిస్తూ పోజులిస్తే ఆ పదకానికి పిచ్చ పబ్లిసిటి !మరి పదకానికి పబ్లిసిటి సరే కాని ,పారిశుద్ద్యం మీద  ప్రజల్లో అవగాహన పెరుగుతుందా  అంటే అనుమానమే!                                                     సాదారణంగా పొడవైన జుట్టు ఉండడం స్త్రీలకు ఒక ప్రత్యేక ఆకర్షణ. వారు సహజం గా అందంగా ఉన్నవారైతే , వారి కేశాలు వారి అందాన్ని ద్విగుణిక్రుతం చేస్తాయి. రేణూ దేశాయి గారికి ఆ రేండూ ఉన్నాయి. సాదారణంగా స్త్రీలు దేవుని  మొక్కు  కోసమైనా సరే తమ పొడవైన జుట్టు ఇవ్వడానికి ససేమిరా ఒప్పుకోరు. ఆ భగవంతుని మీద అచంచలమైన న

రమణమ్మ కుమారుడు కుక్కల దాడిలో చనిపోవడానికి , అక్కినేని అమల గారికి ఏమిటి సంబందం !?.

Image
                                                                                                                           ఫేస్ బుక్ లో లైక్ ల కోసం , షేర్ ల కోసం కొంత మంది యువత పడే తాపత్రయం చూస్తుంటె , ఒకవేళ ఫేస్ బుక్ కనుక మూతబడితే పరిస్తితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచిస్తుంటే బయం వేస్తుంది. ముక్యంగా యువత చాలా మంది , "కల్తీ కల్లు " దొరకని వారి లాగా ఉన్మాదానికి గురి అవుతారేమో అని పిస్తుంది. అసలు ఫేస్ బుక్ షేర్ ల వల న ఏమైనా ఆర్దిక లాబం ఉందా? ఫేస్ బుక్ షేర్ లు ఏమైనా వ్యాపార  కంపెనీల షేర్ లు లాంటివా? ఎన్ని ఎక్కువ షేర్ లు పొందినా ఆర్దిక పరంగా కాని, అవార్డుల పరంగా కాని ఏమి ఉపయోగం లేనప్పుడు వాటి కోసం అంత తహ తహ ఎందుకు? వాటి కోసం  పోస్టులను ను షేర్ చెయ్యండి అని మరి వీక్షకులను అడగడం ఎందుకు?  అసలు వీరు అడిగే విదానం చూస్తుంటే నవ్వు వస్తుంది.         ఉదాహరణకు , కొంతమంది  అమ్మ గోప్పతనం గురించి రెండు మాటలు తో కూడిన "అమ్మ" పొటో ఒకటి పెట్టి, అమ్మ అంటే ప్రేమ ఉన్న వారు షేర్ చెయ్యండి అంటారు. మరి అలా చేయని వారికి అమ్మ మీద ప్రేమ లేదని అర్ధమా? అలగే నాన్న గురించి , స్త్రీ ఔన్

ప్రభుత్వ చీప్ లిక్కర్ పధకం ని వ్యతిరేకించటం వల్లనే , "కల్తీ కల్లు " బాగోతం బట్ట బయలు చేసారా ?!!!

Image
                                                                                                                                                                               రాజ్యం లో ఏ ఆర్గనైజ్డ్ నేరాలు జరుగుతున్నా దాని గురించి పూర్తీ సమాచారం , ప్రభుత్వాలకు, అందులో ఉన్న పెద్దలకు అధికారులకు క్షుణంగా తెలిసే ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రం లో గత పదేళ్లుగా కాంగ్రెస్ ప్రబుత్వ పెద్దల అండదండలతో , తెలంగాణా ప్రాంతం లో "కల్లు లాబీలు " యదేచ్చగా  కల్లు డిపో లలో ప్రజల ప్రాణాలను క్రమ క్రమంగా హరించే ప్రాణాంతక మత్తు మందులను కలిపి , ప్రజలకు పోస్తుంటే , తెలిసీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కిమ్మనకుండా ఉంది. ఇక పెద్దలే ఏమననప్పుడు , మనకేమిటి బాద అని సంబందిత అధికారులు తమ వాటా తాము తీసుకుంటూ పదేళ్ళు హాయిగా నిద్రపోయారు. మైదాన ప్రాంతాలలో కల్తీ కల్లు దందా పని ఈ  విదంగా ఉంటే, గిరిజన ప్రాంతాలలో "గుడుంబా " వ్యాపారం పని మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లుతుంది.  అసలు ఈ దంధా లకు ఎక్సైజ్ అధికారుల అక్రమ సంపాదనే పెట్టుబడిగా ఉందంటే , కాంగ్రెస్ పాలన ఎంత నీచ నికృష్టంగా,  జరిగిందో అర్దం చేసుకోవాలి. ఒక్కసార

మానవత్వం లేని శాస్త్రీయ విజ్ఞానం , వారిని పిచ్చోళ్ళుగా ఎలా మార్చిందొ చూడండి !!?

Image
                                                                                   మానవత్వం లేని శాస్త్రీయ విజ్ఞానం సప్త మహా పాపములలో ఒకటి అన్నారు పూజ్య బాపూజీ . అది నూటికి నూరు పాళ్ళు నిజం అని రుజువు చేసే సంఘటణ లు తెలంగాణా రాష్ట్రం లోని జిల్లాల్లో ఇటివల జరుగుతున్నాయి. వాటి గురించి వింటుంటెనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.  .    సాదారణంగా మన ఆరోగ్యాలను పాడు చేస్తూంటాయని , ఏ ఆహార పానీయం లేక పదార్దం లో కల్తీ జరగడాన్ని ఆక్షేపించడమే కాక దానిని నేరంగా పరిగణిస్తూ చట్టాలు చేసుకున్నాం. కాని కల్తీ కలిగిన  పానియం  కాకుండా స్వచ్చమైన పానీయాన్ని సప్లై చేస్తుంటే, అది త్రాగిన జనం ఉన్మాదులుగా మారి పోయి తిరిగి కల్తీ పానీయం ఇస్తే తప్పా ,వారు బ్రతికే పరిస్తితి లేదు అన్న పరిస్తితులు కనిపిస్తుంటే ఏమనాలి ?  దీనికి ఎవరిని నిందించాలి ? రోజూ కొద్ది కొద్దిగా కల్తీ పానీయానికి ప్రజలను అలవాటు చేస్తున్న "కల్తీ వ్యాపారులు "నా, ? వ్యాపారులకు కల్తీ చేయడానికి అవసరమైన రసాయనాలు గురించి విజ్ఞానం నేర్పిన గురువులు నా? బాహాటంగా దశాబ్దాలుగా ప్రజలకు కల్తీ పానీయం పట్టిస్తూ , లక్షలు దండుకుంటున్న నీచులను నిలువరించలేన

కొడుకుకు బుద్ది చెప్పే దమ్ము లేక, తల్లిని అనాదగా కుత్బుల్లాపూర్ లో వదిలేసిన కుమారుడు !!

Image
                                                                                                              "నాకు మా అమ్మ/నాన్న అంటే ప్రాణం. నాలో శక్తి ఉన్నంతవరకు వారిని చక్కగా సాకాలని ఉంది. కాని ఏమి చేస్తాం ? మా ముసల్లి దానికి / ముసలోడికి , నా పెండ్లాం కి ,కొడుక్కి పడదాయే. వారిని చూస్తే వారసలు ఓర్వరు. ఈ  ముసల్లోల్లు కూడా మెదలకుండా ఉందే రకం కాదు. అభిమానం ఎక్కువ. దానితో రోజూ ఇంట్లో లొల్లేనాయే . మరి గిట్ల ఇంట్లో గొడవలుంటె నేనెంత కాలం ఓర్చుకోను. అందుకే నా అమ్మ/ నాయన ను మా ఉళ్ళొ ఉంచిన . వారి బ్రతుకు వారు బ్రతుకుతరు. ఆ తర్వాత పై వాడి దయ" . అంటూ తనకు తన తల్ల్లి తండ్రుల మీద ఉండే  ప్రేమ గురించి గొప్పలు చెప్పుకుంటు , ఇంట్లో వారి వలననే వారిని దూ రం పెట్టాల్సి  వచ్చిందని చెపుతుంటారు,  కొడుకులు కొందరు. పోని ఊల్లో ఉంచినా , వారి బాగోగులు చూసుకోవడానికి ఏర్పాట్లు చేస్తే సంతోశమే . కాని ఇంట్లో ముసల్లోల్ల ఉనికిని ఓర్వలేని కుటుంబ సభ్యులు , ముసల్లోల్ల కోసం పైసలు ఖర్చు చేస్తే ఒప్పుకుంటారా ? కాబట్టి అదే వంకతో మొత్తానికి కొడుకులు తమ ప్రాదమిక  బాద్యత నుండి తప్పించుకుటున్నారు.      మొన్న

8 వ తరగతి చదివినవాడు హాస్పిటల్లో వైద్యం చేస్తుంటే, వైద్య ఆరోగ్య శాఖ గాడుదులు కాస్తుందట!

Image
                                                                                                         ఉత్తర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ! వారి ఏలుబడిలో ఉన్న ఒక కమ్మునిటి హెల్త్ సెంటర్. అది కూడా మారుమూల పల్లెటూరు కాదు. ముజపర్ నగర్ లో భూదాన్ అనే ఒక మోస్తరు పట్టణం ఏరియా . పల్లెటూరు ప్రజలుకు  అయితే ఏ RMP డాక్టరో వైద్యం చేయాల్సిన పరిస్తుతులు ఉంటాయి. మరి చిన్న పాటి పట్టణం కాబట్టి అలాంటి అవస్తలు ఏమి లేవు ఆ పట్టణ వాసులకు . వారి ఆరోగ్య పరి రక్షణ కోసం ఉత్తరప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ వారు ఒక ఆసుపత్రి కట్టించారు. ఆసుపత్రి అన్నాక వైద్య పట్టా ఉన్న డాక్టర్లు, నిష్ణాతులైన నర్స్ లు, గట్రా ఉంటారు అని అందరు అనుకుంటారు. అలాగే అనుకుని ఈ మద్య ఒక సర్వే చేస్తే , భూదాన్ పట్టణ కమ్మునిటి  ఆరోగ్య కేంద్రం లో లభిస్తున్న వైద్య సేవలు గురించి దిమ్మ తిరిగి పోయే నిజాలు తెలియటమే ఉత్తరప్రదేస్ ప్రభుత్వ పాలనా విదానం మీదే ఒక రకమైన అనుమానం కలగటం మొదలు అయింది అట. విషయం ఏమిటంటె,                                ఆ   కమ్మ్యునిటి ఆరోగ్య కేంద్రం లో ప్రిస్క్రిప్షన్ లు రాస్తూ, ఇంజెక్షన్ లు చేస్తూ , ప్రజలకు వైద్యం చేస్తున్న డా

నిండు పూల చెట్టులా ఉండే హిందూ మహిళలు, ఆ మతం లోకి మారగానే "ఎడారి మొక్క " లా ఎందుకు మారుతున్నారు ?

Image
                                                                                                                                                                   ప్రకృతికి ప్రతీక స్త్రీ. అందుకే స్త్రీలను ప్రక్రుతి తో పోలుస్తారు. పోల్చడం వరకే కాదు . నిజంగా స్త్రీలు తాము పుట్టి పెరిగిన వాతావరణానికి ప్రతీకగా తమని తాము అలంకరించుకోవడం అనాదిగా వస్తున్నదే. ఒక ప్రాంతం లో ఉండే ప్రజల  యొక్క వేష బాషలు , కట్టు బొట్టు అన్నీ అ ప్రాంత ప్రకృతిని అనుసరించి రూపు దిద్దుకున్నవే.        ఉదాహరణకు వెనుకటి కాలం లో ,పచ్చటి చెట్లు, పూలు ఉన్న వాతవరణం లో పుట్టి పెరిగిన స్త్రీలు తమ అలంకారానికి పూలు , ఇతర వృక్ష సంబందమైనవి ధరించే వారు . అలాగే ఇంకా పూసలు , రాళ్ళు సంబందమైనవి గా దరించి తమ ప్రాంత వారసత్వ విశిష్టతను చాటుకునే వారు. అలా ఏర్పడినవే వివిధ జాతుల కట్టు బొట్టు, వేష బాషలు. హిందూ దేశం లో పుట్టిన స్త్రీలు బొట్టు పెట్టుకున్నా , పూలు పెట్టుకుంటున్నా , ఇతర అలంకారాలు దరించి అచ్చం నిండు పూల చెట్టులా అందంగా కనిపిస్తున్నాఋ అంటే అందుకు కారణం , తర తరాలుగా ఇక్కడి ప్రకృతిని అనుసరించి వారు వ్యవహరించడమే. అందుకే వ