Posts

తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ "బతుకమ్మ " ఆడుతుందా?

Image
                                                                                                    తెలంగాణా లోని మెజార్టీ  స్త్రీలు ఎంతో వైబవంగా ,సాంప్రదాయ బద్దoగా, ఆడంబరాలకు ,బెషజాలకు అతీతంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ . ఇది ప్రత్యేకంగా  తెలంగాణా ప్రాంతానికే చెందినది కావడం వలన తెలంగాణా సర్కార్ ఈ పండుగ దినాలను  "సర్కార్ పండుగ " గా  ప్రకటించడం నూటికి నూరు పాళ్ళు సమర్దనియం . ఈ సందర్బంగా తెలంగాణా రాష్ట్ర ముక్యమంత్రి గారు "బతుకమ్మ పండుగ ఏ కులానికో మతానికో సంబందించిది కాదు , ఇది యావత్ తెలంగాణా ప్రజల పండగ . అందుకే దీనిని స్టేట్ పెస్టివల్ గా డిక్లెర్ చేస్తున్నాం ". అని చెప్పడం మహదానందం కలిగించే మాట. దీనికి యావత్ తెలంగాణా ప్రజలు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాం .     అయితే నాకొక చ...

చీర లోని గొప్పతనం సంగతేమో కాని , ఉపయోగాన్ని మాత్రం కనుకున్న మధ్యప్రదేశ్ మగ M.L.A

Image
                                                                                 కొన్ని కొన్ని సంఘటనలు చూస్తున్నా , వాటి గురించి వింటున్న భారత దేశం లో ప్రజా ప్రతినిధులు ఇలా కూడా ప్రవర్తిస్తారా అని అశ్చ్యర్యం తో పాటూ అసహ్యం వేస్తుంది. మద్య ప్రదేస్ లో జరిగిన సంఘటన ఇది . ఒక కార్యక్రమo లో మాజీ మహిళా M.P ఒకరు మరియు ప్రస్తుత మగ M.L.A  పాల్గోన్నారట .  జ్యోతి ప్రజ్వలనం తర్వాత తన చేతికి అంటిన నూనెను తుడుచుకోవటానికి నాప్ కిన్ దొరకక సదరు మహిళా మాజీ M.P గారి చీరకు తుడుచుకున్నాడు అ మగ M.L.A . దీనిని ఆ M.P గారు గమనించలేదు కాని విడియో కెమెరాలు మాత్రం కనిపెట్టాయి . దీనికి అ ప్రబుద్దుడు ఏమని సంజాయిషీ ఇచ్చాడో క్రింది వీడియోను చూసి తెలుసుకోండి .                  పై సంఘటన చూసాక స్త్రీలు ధరించే "చీర " గురించి దాని గొప్ప తనం గురించి ...

వైజాగ్ లో పార్కులకు వెళ్లేవారికి "బ్లూ పిలిమ్స్ " ప్రదర్సనలు "ప్రీ " అంట!

                                                                            ఈ నాటి యువత లో కొంత మంది ప్రవర్తిస్తున్న తిరు చూస్తుంటే వారికే మాత్రం సామాజిక బాద్యత లు గురించి పట్టింపు లేనట్లు కనిపిస్తుంది . సాదారణం గా నగరాల్లో నివసించే మద్య తరగతి ప్రజలకు సేద దీర్చే కేంద్రాలు పార్కులు . తమ పిల్లలతో కొంత సేపు సాయం వేళలో పార్కుల్లో గడుపుదామని వచ్చె తల్లి తండ్రులకు అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు చూసి "చీ ఛీ" ఇలాంటి ప్రాంతానికి వచ్చామేమిటిరా అని బాద పడాల్సి వస్తుందట! కారణం , సిగ్గూ శరం లేని కొంత మంది  యువకులు ప్రేమ పేరుతో అక్కడ సాగిస్తున్న "ప్రణయ కాండ" . అది చూసిన తమ పిల్లలు అడిగే ప్రశ్నలకు సమాదానాలు చెప్పలేక పెద్దలు తెగ  ఇబ్బంది పడిపోతున్నారట !                           ఇదే విషయం గురించి వైజాగ్ పార్కుల్లో జరుగుతున్నా బూతు త...

సీమాంద్రా రాజదానిని రెండు నరసింహ క్షేత్రాలైన అగిరి పల్లి, మంగళ గిరి మద్య నిర్మింఛి "నర సింగపూర్" అని పేరు పెడితే బాగుంటుంది !

Image
                                                                            అగిరిపల్లి దేవాలయ మెట్ల మార్గం           సీమాంద్ర నూతన రాజదాని ని విజయవాడ చుట్టు ప్రక్కల ప్రాంతంలోనే నిర్మిస్తామని ఆంద్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గారు ప్రకటించడం   దైవ సంకల్పం లో బాగంగానే  అనిపిస్తుంది . మొన్నటి దాక వివిధ ప్రాంతాలు పేర్లు చెప్పుకోచ్సినప్పటికి రాజదానిగా ముక్యంగా గుంటూర్ , తెనాలి, మంగళగిరి , విజయవాడ మద్య ప్రాంతమే  బహుళ ప్రచారం లో ఉండటం వలన ఆ ప్రాంతాలులోని బూములకు బూమ్ వచ్చింది . అయితే అనూహ్యంగా తేరా మీదకు అగిరిపల్లి పరిసర ప్రాంతాలు రాజదానిగా చేయనున్నారని వార్తలు రావడం , ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు విజయవాడ పరిసరాలలోనే రాజదాని ఉంటుందని ప్రకటించడం తో "అగిరి పల్లి" పరిసర అటవీ ప్రాంతానికి మహర్దశ  పట్టినట్లే .   అగిరి పల్లి ఒక పుణ్య క...

హిందూ దేవుళ్ళు అంటే మంట !కాని దేవతలు అంటే యమ ఇష్టమంట ఈ "కామ కపాల వర్మ "కి !?

                                                                              అతనొక తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో డైరెక్టర్ ! మొదట్లో ఇంగ్లీష్ సినిమాలు ను  టైటిల్స్ వేసే విదానం దగ్గర్నుంచి సౌండ్ ఎప్పెక్త్స్  వరకు అన్నింటిని మక్కికి మక్కిగా   తన చిత్రాలలొ చొప్పించి తెలుగు ప్రెక్షకుల జేబులు లూటి చేసాడు. ఈయన నిర్మించిన చిత్రాలులో రౌడిలు,గుండాల పాత్రలె  కదా నాయకులు. రక్త చరిత్రలు ,హింసా ప్రవ్రుత్తులే ఈయన గారి ఇష్టమైన సబ్జెక్టులు . ఈయనకెందుకో దేవుళ్ళు కంటే దెయ్యాలు అంటేనే యమ ఇష్తం అనుకుంటా వాటి మీద కూడా సినిమాలు తీసి జనాల్ని బయపెట్టి మరీ డబ్బు దండుకున్నాడు. ఆయన ప్రతి సినిమా విదుల ముందు అవసరమున్నా లేకున్నా  ఏదో ఒక సంచలన ప్రకటణ చెయ్యడం జనం ద్రుష్టిని తన మీదకు తద్వారా తన చిత్రాల మీదకు మళ్ళించుకోవడం బాగా అలవాటై పోయింది . తను సమాజంలో అందరి లాంటి వాడిని కాదని పబ్లిసిటి మ...

పంద్రాగస్టు పండగ సాక్షిగా "సుశీలమ్మ"కు స్వాంతంత్ర్యం వచ్చింది!

Image
                                                                           ఆయన గారి పేరు సింగిరెడ్డి బాస్కర్ రెడ్డి . హోదా Y .S. R  పార్టి కరీం నగర్ జిల్లా అద్యక్షులు . అన్నీ పార్టిల అద్యక్షులు మాదిరి అయన కూడా నిన్న ఆగస్టు పదిహేనున పార్టి కార్యాలయంలో జెండా ఎగురవేసి , బారతీయులందరికీ స్వాతంత్ర్యం ప్రసాదించిన ఆ రోజు విశిష్టత గురించి వివరించి కార్యక్రమ్మాన్ని ముగించారు . అంతే! అప్పటిదాక ఎంతో సహనంతో ఉన్న సుశీల అనే మహిళా కార్యకర్తకు చటుక్కున తనకు స్వాతంత్ర్యం ఉందనే విషయం గుర్తుకు వచ్చి , కాలికి ఉన్న చెప్పును తీసి సదరు జిల్లా అద్యక్షుడు మీదకు సివంగిలా విరుచుకు పడింది.దీనితో బిత్తర పోవటం సింగి రెడ్డి మరియు అతని మిత్రుల వంతు అయింది ఆమెకు జిల్లా అధ్యక్షుడిని నానా బూతులు తిడుతూ చెప్పు తీసుకు కొట్టె స్వాతంత్ర్యం ఎలా వచ్చిందో , జిల్లా అద్యక్షుడు అయి ఉండి ఒక కార్యకర్త చేతిలో తన్నులు తినే దౌర్బాగ్యం ఆయనక...

తెలంగాణా విద్యార్దుల పీజుల కోసం సిమాంద్రా మంత్రులు సుప్రీం కోర్టుకు వెళతాం అనడం దిక్కుమాలిన రాజకీయం కాదా !?

Image
                                                                             తెలంగాణ ప్రబుత్వం "ఫాస్ట్ " అనే పీజ్  రెయంబర్స్ మెంట్ పధకం తెలంగాణ విద్యార్దుల కొరకు ప్రవేశ పెట్టడానికి ఒక కమిటిని నియమిస్తూ నిన్న జీ.ఓ  ఒకటి జారీ చేసింది . దాని ప్రకారం ఇక నుంచి తెలంగాణా లోని విద్యార్దులు పిజ్ రియంబర్స్ మెంట్ పొందాలంటే సంబందిత విద్యార్ధి తల్లి తండ్రులు లేక తాత ముత్తాతలు 1/11/1956 కంటే ముందు తెలంగాణ నివాసులై ఉందాలి . ఈ పధకం ప్రవేశ పెట్టడానికి ముందే తాము దాని చట్టబద్దతను అన్ని కోణాల్లోంచి విశ్లేషించి , గతంలో ఉన్నత న్యాయ స్థానాలు ఇచ్చిన తీర్పులను పరిసీలించాకే తమ ప్రబుత్వానికి "స్తానికత " ను నిర్దారించే అధికారం ఉంది అని రూడి పరచుకున్నాకే 1956 ని స్తానికత నిర్దారణకు ప్రామాణికంగా తీసుకోవడం జరిగిందని K .C. R  గారు గట్టిగా నొక్కి  చెప్పడమే కాక , సంబ0దిత తీర్పులను కూడా ఉటంకించడం జరిగింద...