Posts

పదవుల కోసమే పెదవులు ఆడిస్తారా!?

                                                                     "సమైక్యాంద్ర మా వ్యక్తిగతం, అధిష్టానం నిర్ణయమే మాకు శిరోదార్యం"   "పంచాయతి ప్రెసిడెంట్ గా అనే మాటలు వేరు, కేంద్ర మంత్రిగా అనే మాటలు వేరు".   ఈ మాటలు లేటుగా అయినా లేటెస్ట్ గా కేంద్రమంత్రి పదవీ బాద్యతలు చేపట్టిన ఒకప్పటి వీరా సమైక్యాంద్రా వాది గారివి. పదవి వచ్చింది  కాబట్టి,సమైక్యాంద్ర అనలేకపొతే, అసలు ఆ పదవి తీసుకోవడం ఎందుకు? పదవుల కోసం పెదవులు ఆడించి అది వచ్చాక  కాం  అయితే మిమ్మల్ని నమ్మి ఇప్పటి దాక గొంతు చించుకుని  చదువులు పాడు చేసుకున్న  విద్యార్దుల మాట ఏమిటి?   మొత్తానికి కావూరి గారు అంటే కె.టి.ఆర్. గారికి లోపల  ఏదో కసి ఉన్నట్లు ఉంది...

చంద్రబాబు గారిని ను చూసి వాతలు పెట్టుకుంటే ఎలా!?.

                                                                  మొన్న డెహ్రడూన్ విమానాశ్రయంలో  లో గొప్ప హడావుడి చేసిన అధికార పక్షీయులు నిన్న కానరాకుండా పోయారు. రెండు వందలకు పై చిలుకు ఉన్న యాత్రీకులను చేరవెయ్యడానికి రెండు విమానాలు కావాల్సిందే. అటువంటి తరుణంలో అధికార, ప్రతిపక్ష యం.పీ.లు ఎందుకు రాదాంతం చేసారో సామాన్యులకు అర్దం కాని ప్రశ్న. సరే అయిందేదో అయింది. మరి మొన్న అంత హడావుడి చేసిన అధికార పార్టీ వారు మిగతా యాత్రీకులను తరలించడానికి నిన్న యెటువంటి రవాణా సౌకర్యం కల్పించలేదు. అదే ప్రతిపక్ష నాయకుడు తాను స్వయంగా యాత్రీకులను తీసుకుని విమానం లో హైదరాబాద్ వచ్చారు. దీనిని బట్టి అర్దమవుతుంది ఏమిటీ? కేవలం ప్రతిపక్షానికి క్రెడిట్ దక్కకూడదన్న దుగ్దతోనే మొన్న అంత హడావుడి ...

సినిమాలో చూపించిన హీరోఇజం "పర్యాటక విపత్తులో" లో కానరాదే!

                                                                                                                                        మన తెలుగువాడు, ఆంద్రుల అభిమాన నటుడు గారికి భారత పర్యాటక శాఖా మంత్రిగా పదవి వచ్చినందుకు అందరికీ సంతోషం వేసిఉండవచ్చు. పాపం ఆయన గారు చేదామని ఎంతో ఉబలాటపడిన"సామజిక సేవ" దాని కోసం ఆయన పెట్టిన పార్ట...

"బొక్కసం" నిండాలంటే "బ్రోతల్ హౌస్" లకి పర్మిట్లు ఇస్తే పోలా!

                                                                                                                             పాలకులకు, పాలితులకు మద్య ఉండాల్సిన తండ్రి బిడ్డల బావన పూర్తిగా రూపు మాసిపోయింది. వ్యాపార వాదుల ప్రజాస్వామ్యం లో ప్రజలు కష్టమర్ లు అయ్యారు, ప్రబుత్వం "బేహారి" అయింది. ప్రజల ఆరోగ్యం తో తనకు సంబందం లేదు. ఎవడేలా పొతే తన కేంటి? ఖజాణా ఎలా నింపుకోవలన్నదే నేటి ప్రబుత...

ఆడపిల్ల జ్ణాన వారసత్వం పుట్టింటిది, నామ వారసత్వం మాత్రమే అత్తింటిది.

                                                            ఒక ఆడపిల్ల విద్యావతి అయి, తద్వారా ఉన్నత హోదాలు అనుబవిస్తుంటే ఖచ్చితంగా ఆ ఖ్యాతి పుట్టింటి వారిదే అవుతుంది. అత్తింటివారు ఆమె చదువులకు, ఇతరత్రా సహాయపడినా ఆమేలోని మేదో విజ్ణానం పెరగడానికి కారణమయిన జీన్స్ అన్ని ఆమే పుట్టింటి అంటే ఆమె తల్లితంద్రులనుండి మాత్రమే సంక్రమించి ఉంటాయి కాబట్టి,ఆ గొప్పతనం తప్పకుండా ఆమె పుట్టింటికే చెందుతుంది. అయితే ఆమెలోని ఆ మేదో జ్ణానాన్ని వెలికి తేవడానికి అత్తింటి వారి క్రుషి ఉంటే అప్పుడు వారు కూడా ఆమె ఖ్యాతికి కారకులవుతారు. ఒక విజ్ణానువంతురాలైన ఆడపిల్లను కోడలిగా తెచ్చుకునే వారి కుటుంబం సర్వతో ముఖంగా అభివ్రుద్ది చెందుతుంది.   జీన్స్ పరంగ కూడా కొన్ని జీన్స్ తల్లి ద్వరానే సంక్రమిస్తాయి అని   ఇంగ్లాండ్ ...

ప్రజల్ని కాపాడలేని "లౌకిక" ముఖ్యమంత్రులు కన్నా, కాపాడే "మోడీ" లాంటివారే లక్షరెట్లు మిన్నా!

Image
                                                                                                                                      మతమో, గితమో ప్రబుత్వాలకు   అనవసరం. తమని నమ్మిన వారికి సహయం చెయ్యడమే ప్రభుత్వ  దర్మం. తమను నాయకులు గా బావించి, వోట్లేసి ఎన్నుకున్న ఆ ప్రజలు, దేవున్ని చూద్దామని "దేవబూమి" అని చార్ దాం యాత్రక...

నది ఒడ్డున ఉన్న తరువులుకి, పరాయి ఇంట్లో ఉన్న తరుణులుకి తప్పదు ముప్పు!

                                                                                                                                        ఈ కొటేషన్ చెప్పింది ఎవరో తెలుసా అర్దశాస్త్ర రచయిత కౌటిల్యుడు లేక చాణక్యుడు.మొన్న వచ్చిన "కేదార్ నాద్" వరద విపత్తు చూస్తుంటే ఆయన ఏ నాడో చెప్పిన సూక్తులు అక్షర సత్యాలు అనిపిస్తున్నాయి. పై దానిలో ...