Posts

ఆస్తిక స్వాములు అరచుకుంటుంటే , నాస్తిక T.V 9 నవ్వుకుందట!!

Image
                                                                                                                             మొన్న T.V 9 ప్రత్యక్ష ప్రసారం చేసిన "స్వాముల లడాయి " అనే కార్యక్రమం చూసాక , ఈ  దేశాన్ని  విదేశి మతాలూ వందల యేండ్లుగా ఎందుకు పరిపాలించాయో చక్కగా అర్దం అయింది. "ఇంటి కుక్క , ఇంటి కుక్కను ఓర్వదు " అన్న చందంగా వ్యవహరిస్తున్న భారతీయ స్వాములు, బాబా శిష్యుల   తీరు అత్యంత గర్హనీయం. వారు గొడవ లేక లడాయి కోసం , ఇంకెక్కడా చోటు దొరకనట్లు పోయి పోయి T.V 9 స్టూడియో లోనే పెట్టుకోవాలా? ఇదెలా ఉందంటే సంసారులు పోయి సాని కొంపలో పంచాయితీ పెట్టుకున్నట్లు ఉంది! సంసార తత్వానికి, సాని తత్వానికి అస్సలు పడదు . మరి అలాంటి సాని కొంపలో సంసారులు వెళ్లి తమ సంసారాలు గురించి గొడవపడుతుంటె , సానికి ఎంత సంబరంగా ఉంటుందో , తమ స్టూడియోలో అరచుకుంటూన్న ఆస్తిక స్వాములను చూస్తుంటె నాస్తిక T V 9 కి కూడా అంతే సంబరంగా ఉండి ఉంటుంది . అందుకే సంతోషంగా "స్వాముల లడాయి" పేరుతో లైవ్ టెలికాస్ట్ చేస్తూ తమ రేటింగ్ లు పెంచేసుకున్నారు.     ఇక TV 9 లో గొడవకు దిగిన స్వాముల విషయానిక

అంతర్వేది లక్ష్మీ నరసింహా స్వామి కి , అన్యమత " క్రీస్తు "కి ఏమిటి సంబందం ?

Image
                                                                  అమెరికా అద్యక్షుడు ఒబామా గారు ,మొన్న భారత పర్యటన సందర్భంలో, ఇండియా ఒక సెక్యులర్ కంట్రీ గా ఉండి ఇక్కడ  మత స్వేచ్చ చక్కగా ఉన్నంత కాలం, భారత పురోభివ్రుద్దికి డోకా లేదు అని సెలవిచ్చారు .దాని గురించి ఇండియాలో మెజార్తీ మతస్తులు అయిన హిందువులు పెద్దగా పట్టించుకోలేదు . ఎందుకంటే హిందూ జీవన విదానంలోనే సెక్యులరిజమ్ కొన్ని వేల యేండ్లుగా పాతుకు పోయి ఉంది . కుక్క ,పంది లో సైతం దేవున్ని దర్శించే హిందువులు, అన్య మతస్తుల దేవుళ్ళలో దర్సిస్తున్నాం అంటే అభ్యంతరం చెపుతారా?కాక పొతే ఈ గడ్డ  మీద పుట్టిన వారిని హిందువులు దేవుళ్ళను చెస్తే ,పరాయి గడ్డ మీద  పుట్టిన వారిని అన్య మతస్తులు దేవుళ్ళుగా కొలుస్తున్నారు . అంతే తేడా!     అయితే ఒబామా గారి మత స్వెచ్చ గురించి చెప్పిన దానిని, వేరొక రకంగా అర్ధం చేసుకున్నట్లు ఉంది ఆంద్ర ప్రదేశ్ లోని  అంతర్వేది కి సంబందించిన రెవెన్యూ మరియు ఎండొమెంట్ డిపార్త్మెంట్ లోని కొంత మంది కిరస్తానీ  అధికారులు . ఒబామా మత స్వేచ్చా గురించి నొక్కి వక్కాణించేట్టప్పుడు, మన ప్రదాని కౌంటర్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ,తమకు కావలసినంత

"చటుక్కున పడితే లటుక్కున లాగ్ -ఇన్ అయింది " అన్న రేపిస్ట్ వాదన నమ్మి " రేప్ కేసు కొట్టేసిన కోర్టు !!

Image
                                                                                                                                                 "పుటుక్కు జర జరా డుబ్బుక్కు మే " అనే కధ ఒకటి మనం చిన్నప్పుడు చదువుకున్న పాఠాలలో ఉంది. టూకీగా కదా సారాంశం ఏమిటంటె ఎక్కడో ఇంటిపైన తీగకి ఉన్న బూడిద గుమ్మడి కాయ చూరు క్రింద ఉన్న మేక నొక దానిని గాయపరచింది . అదెలా అంటే పైనున్న గుమ్మడి కాయ తొడిమ ని ఎలుక ఒకటి పుటుక్కున కొరికితే సదరు గుమ్మడి కాయ జరా జరా ఇంటి మీద నుంచి దొర్లుకుంటూ వచ్చి , ఇంటి చూరు క్రింద సేద దీరుతున్న ఒక మేక మీద డుబ్బుక్కు మంటూ పడితే మేక బాదతో "మే .." అని అరచిందంట . అదీ కధ .              మరి ఈ  కద గురింఛి  సౌది మిలియనీర్ అయిన ఇషాన్ అబ్దుల్ అజీజ్ గారికి తెలుసో తెలియదో కాని ఇలాంటి కహాని ఒకటీ జడ్జ్ గారికి వినిపించి తనమీద మోపబడిన అత్యాచార కేసు నుండి విముక్తుడు కాగలిగాడు . మరి అబ్దుల్ అజీజ్ గారి రేప్ కహానీ ఏమిటో చూదామా ?                                                                              అజీజ్ గారు ఉండేది లండన్ లో . చేసే వ్యాపారం రియల్ ఎస్తేట్.

అక్కను చేసుకుందామంటే లేచి పోయింది! పొనీలే,అని చెల్లెల్ని చేసుకుంటే ఏకంగా లేపేసింది!

Image
                                                                                                                                                                         ఆడదానికైనా, మగవాడి కైనా కట్టుబాట్లు లేకుంటే ఎంతకు తెగిస్తారో తెలియ చేసే ఉదంతం ఇది. సాక్షాత్తు తాళి కట్టిన మొగుడ్ని దైవదర్శనానికి అని చెప్పి తీసుకు వెల్లి, దైవ దర్శనం అనంతరం, తన ప్రియుడ్ని ఉసిగొల్పి ఏకంగా మొగుడ్ని ఆ దేవుడు దగ్గరకే పంపించిన  "సతీ సౌజన్య" గాదా! అధునికులకు,  పతి ప్రాణాల కోసం యముడితో పోరాడిన "సతీ సావిత్రీ" కదలు అంటే ఒళ్ళు మంట!ఎందుకంటే నేటి స్త్రీల బానిస దుస్తితికి సావిత్రీ లాంటి వారే కారణం  అని "స్త్రీ వాదుల" ద్రుడాభిప్రాయం. అయితే మితిమీరిన స్వేచ్చ స్త్రీలను సైతం ఎంత ఘోరానికి తలపడేలా చేస్తుందో "సతీ సౌజన్య" గాద ద్వారా మనం తెలిసికోవచ్చు.   ఆ అబ్బాయి పేరు వెంకటేశ్వర రావు.అతను R.T.C.    లో డిసిల్ మెకానికి. అతను పెండ్లి చేసుకోవాలనుకున్నాడు. అతని ఖర్మ కాలీ ఒక సంబందం కుదిరింది. అమ్మాయి పేరు శ్వేత. అయితే వెంకటేశ్వర రావుని పెండ్లి చేసుకోవటం శ్వేత కి ఇష్టం లేదు. ఎందుక

ఇల్లాలుకి ఈగల మోత ప్రియురాలికి పల్లకి మోత

Image
                                                          ఇల్లాలు మంచి నీరు వంటిది అయితే ప్రియురాలు(ఇల్లీగల్ రిలేషన్) మందుబీరు వంటిది. అందుకేనేమో మగాళ్లకు ప్రియురాళ్లు అంటే అంత మోజు. బ్రతకడానికి మంచినీరు ఎంత అవసరమో సంసారానికి ఇల్లాలు అంత అవసరం.కాని అప్పుడ్డప్పుడు మజా కోసం కిక్ ఇచ్చే మందు లాగ ప్రియురాలుతో సరసం అవసరం అని కొంతమంది మగాళ్ల  బావన.ఈ రోజుల్లొ డబ్బున్న కొంతమందికి.  ప్రియురాలు ఒక స్టేటస్ సింబల్. అఫ్ కోర్స్ డబ్బు లేకున్న కోంతమందికి  ప్రియురాళ్లు కొరత ఏమి ఉండకపోవచ్చు.ఇంట్లో ఈగల మోత అయిన ప్రియురాల్లను పల్లకిల్లొ మోయాల్సిందే.ఇంటిని, ఇల్లాలి ఒంటిని గుల్ల(హింసించి) చేసి ప్రియురాల్ల పాదసేవ చేసే పురుషపుంగవులు చాలామంది ఉన్నారు. ఇంట్లో కలతలు లేనంత కాలం ఈ  ప్రియురాల్ల   మజాతో ఏ గొడవలు రాకపోవచ్చు.పాపం మన సమాజంలో స్త్రీలు చాల ఓర్పు గలవారు కాబట్టి ప్రియుల ఆటలు సాగుతున్నాయి.మరి ఏదో ఒక రోజు ఇల్లాళ్లు  మేము కూడ "మందు" కొడతామంటే?  ఈ "మందు" ప్రియులు  ఒప్పుకుంటారా? ఆ దమ్ములున్నాయా? ఆలోచించండి                                                                          

6 సార్లు కూతురిని అమ్మిన అడ్డాల తండ్రి అక్బర్ !!

Image
                                                                                                               పైకి పెద్దమనిషిలా కనపడుతూ ,  ఘరానావాలా ల జీవిస్తూ ,  తన కూతురినే తన నీచమైన వ్యాపారానికి అమ్మకపు వస్తువులా ఉపయోగించుకున్న వ్యక్తీ ఉదంతం ఇది. భర్త చేసే వేదవ పనిని ఖండించకుండా , అతనికి సహకరించిన 3 భార్యల వాస్తవ కద ఇది.  అలా తనను ఒక కూతురిలా కాకపోయినా కనీసం ఒక ఆడపిల్లలా చూడలేని కసాయి తల్లి తండ్రులకు జన్మించిన పాపానికి 6 సార్లు అమ్మబడి , మతాచారం పేరుతో పరాయి మగవాళ్ళ చేతిలో అత్యాచారం కు గురి కాబడి, చివరకు తట్టుకోలేక తెగించి పోలిస్ స్టేషన్ కి పరుగెత్తి వెళ్లి వారి ఆసరా కోరిన నూర్జహాన్ వ్యదా భరిత గాద ఇది.                             నిన్న నే రంగా రెడ్డి జిల్లా కోర్టు, 37 మంది స్త్రీల పై అత్యాచారాలకు పాల్పడ్డారని బావిస్తున్న 8 మంది నర రూప రా       క్షసులకు యావజ్జీవ కారాగార శిక్ష విదిస్తూ   ఒక సంచలన తీర్పు ఇచ్చింది.  మరి అదే సంవత్సరం స్నేక్ గ్యాంగ్ కంటే భయంకరమైన మనస్తత్వం కల  కన్న తండ్రి  రూపం లో ఉన్న ఇతగాడికి ఏ శిక్ష విదిస్తారో చూడాలి. హైదరాబాద్ కి చెందిన మహ్మద్ అక్బర్ అనే వ్యక్

"వన్ మంత్ వైఫ్" కావాలా ? హైదరాబాద్ రండి!

Image
                "రంకు నేర్చినోడు బొంకు నేర్వకపోతే" రచ్చ, రచ్చే! అన్నట్లు ఉంది హైదరాబాదులో కొంతమంది  తల్లితండ్రులు, విదేశి షేక్ ల  పరిస్తితి. తమ ఆడ పిల్లల్ని బడా బాబులకు తార్చేందుకు వారు ఎన్నుకున్న విదానం చూస్తే ఒళ్ళంతా కంపరం పుడుతుంది. మనకు పెండ్లి అంటే అలౌకిక బందం. కాని కొన్ని మతాచారాల ప్రకారం అది "కాంట్రాక్ట్" మాత్రమే. అంటే తమ ఇచ్చాను సారం(అదీ మగవాళ్ళు మాత్రమే సుమా}, విడాకులు ఇవ్వవచ్చు. ఇటువంటి సౌలబ్యం ఉన్నా పాపం మన దేశం లో ఉన్న వారెవ్వరూ బార్యలను విడనాడక, కల కాలం వారితోనే సంసారం చేస్తూ, బారతీయ వివాహ వ్యవస్త గౌరవాన్ని కాపాడుతున్నారు మెజార్టీ ముసల్మానులు .   కాని ఆ మతం లో ఉన్న ఆ ఒక్క లొసుగుని అడ్డం పెట్టుకుని, కొంతమంది హైద్రబాదీయులు తమ ఆడ పిల్లల్ని, విదేశి సేట్లకు ఇచ్చి పెళ్లి చేస్తే, ఆ సేట్లు నెల రోజులు వారితో గడిపి, చివరకు విడాకులు ఇచ్చి వెళుతున్నారట. ఇటు వంటి విదానం సాక్షాత్తు మన రాజదాని  లో జరుగుతుంటే, ఏమి చెయ్యలేని స్తితిలో అటు ప్రబుత్వం, ఇటు ఆ మత పెద్దలు ఉన్నారా? లేకుంటే ఇది మన సంస్క్రుతిలో బాగమేనని మురిసి పోతున్నారా?లేక "సెక్స్ టూరిజం" లో