Posts

ఇప్పట్టి దాక "నిత్యానందిని " అయిన రంజిత ఇక నుంచి "మాతా ఆనందమయి " అట!.

                                                        ఆశ్రమం  అంటే అర్దం మారిపోయిన రోజులివి. హిందూ తాత్విక దృక్పదం లో ఆశ్రమ అంటే దశ అని అర్దం. ప్రతి వ్యక్తి  జీవితం లో నాలుగు దశ లు ఉంటాయని ఆ యా దశలలో నిర్వర్తించిన బాద్యతలు గురించి "మను ధర్మ"  శాస్త్రం లో విపులంగా చెప్పబడింది. దాని ప్రకారం హిందువు అయిన ప్రతి ఒక్కరు 4  ఆశ్రమం లలో  అంటే 4జీవన దశలో ఏదో ఒక ఆశ్రమం లో ఉన్న వారే. అలాగే "సంసారి కాని వారికి సన్యాసి అయ్యే అర్హత లేదు " దీని గురించి వివరం గా తెలుసుకోవాలంటే ( కోర్కేలు లేని సంసారి, కోర్కెలు ఉన్న సన్యాసి, ఇద్దరూ "హిందుత్వ"కు దూరంగా ఉన్న వారే. http://ssmanavu.blogspot.in/2013/07/blog-post_18.html ని క్లిక్ చేసి చూడండి)          అయితే ఈ కలి కాలం లో అన్నీ మారినట్లే ఆశ్రమ విదానాలు  మారాయి .  ఆశ్రమం అంటే పెండ్లి కాని సన్యాసులు ఉండే బోగలాలస మందిరాలు అనే అర్దం వచ్చేలా కొందరి వ్యవహార శైలి ఉంది. ఆ మద్య మీడియాలలో సంచలన వార్తలు కు కేంద్ర బిందువులు అయిన బెంగలోర్ లోని నిత్యానందుని ఆశ్రమం , అందులో తమిళ నటి రంజిత భక్తీ పారవశ్యం , ఇవ్వన్నీ సాంప్రదాయా హిం

'ప్రజా పతి ' అవుతాడేమోనని ఆశపడుతుంటే , పర్మనెంట్ పతి కావడానికే జీవిత కాలం సరిపోనట్లుంది!.

                                                        స్తిర చిత్తుడు కానివాడు ఏదీ సాదించలేడు. ఒక వ్యక్తీ యొక్క వైవాహిక జీవితం అతని పర్సనల్ మేటర్ కావచ్చు. కానీ కొన్ని వేల మందికి ఆరాద్య నీయుడు గా ఉన్న వాడు కొన్నిక్రమమైన  జీవన పద్దతులు అవలంబించవలసి ఉంది . తెలుగు సినీ అభిమానులలో ఒక అత్యున్నత స్తానం సంపాదించుకున్న ఒక  సినీ హీరో నిజ జీవితం లో మాత్రం చంచల మనస్తత్వం గలవాడిగా మిగిలి పోవటం విది లిఖితం . .   బార్యా భర్తల బందం అనేది జన్మ జన్మ ల బందం అని హిందువుల నమ్మఖ్ఖం. పెండ్లి చేసుకోవడానికి పూర్వమే అన్నీ ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుని తన వాళ్లకు  నచ్చిన , తను మెచ్చిన అమ్మాయితో సంసార గృహంలోకి అడుగు పెడతాడు మగవాడు  . అలా మొదలైన వారి సంసారం ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడి విజయం సాదిస్తుంది అంటే జీవిత బాగస్వామి మీద ప్రేమాభిమానాలు తో పాటు స్తిరమైన మనస్సు, సర్దుకు పోయే గుణం ఉండబట్టే ఇది సాద్యపడుతుంది. భారత దేశంలో ఇంచు మించు మెజార్టీ ప్రజలు అటువంటి నిబద్దతను కలిగి ఉంటున్నారు.     ముస్లిం లలో 4 గురు బార్యలను స్వికరించడానికి వారి పర్సనల్ చట్టాలు అనుమతిస్తున్న ఎవరూ ఆ పని చెయ

మగాడు మ్రుగాడిగా మారటానికి అతనిలోని "హార్మోన్ల ప్రబావం " కారణమా!?.

Image
                                                         ఈ విషయం గురించి పరిశోదించి చెప్పవలసింది శాస్త్రజ్ణులే. నాకు ఈ  ఆలోచన రావడానికి కారణం నిన్న ఒక ఆర్టికిల్ చదివాను అందులో చింపాజీలు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో లో గల "లో లాండ్" ఫారెస్ట్ లోని చింపాంజీ  ల మీద చేసిన పరిశోదనల్లో తేలిన సారాంశం ఏమిటంటే మామూలుగా చూడటానికి చింపాజీలు , బొనోబో లు ఒకే లాగా ఉన్నప్పటికి , వాటి ప్రవర్తనల్లో చాలా వైవిధ్య ముందట.    బొనోబో లు చింపాంజీలు కంటే ఎక్కువ శాంతంగా ఉంటూ ఆడ బొనోబోలతో సఖ్యంగా కలసి మెలసి ఉండటానికి ఇష్టపడతాయి అట. అలాగే యుక్తవయస్సు వచ్చే వరకు తల్లి తోనే ఉంటాయట. కానీ అదే చింపాజీలు విషయానికి వచ్చే సరికి అవి యుక్త వయస్సు రాక ముందే తోటి మగ చింపాంజీలతో కలసి ఆడ చింపాంజీల మీద ఆదిపత్యం చెలాయించడానికి పరస్పరం సహకరించుకుంటో ఉంటాయట. అదే విదంగా ఆడ చింపాంజీల మీద ఆదిపత్యం కోసం కూడా తరచూ ఘర్షణలు పడుతూ ఉంటాయట. అంటే ఇంచు మించు మనుషులుకు ఉండె బుద్ది  మాదిరే చింపాంజీలకు ఉందన్న మాట. ఇలా ఒకే జాతిలో ఈ  వైవిద్యం ఉండటానికి కారణం కేవలం వాటిలోని హార్మో

మన తెలుగు అమ్మాయిని మాయం చేసిన ఆ పంజాబీ అమ్మాయి ఎవరు ?!

నేను  ఈ బ్లాగు మొదలు పెట్టిన తొలి నాళ్లలో రాసిన టపా  ఇది. నాకు నచ్చిన టపాలలో ఇది ఒకటి . తప్పకుండా అందరికి  నచ్చుతుంది. అందుకే మరొక సారి రీ పబ్లిష్ చెస్తున్నాను. క్రింది లింక్ మిద క్లిక్ చెయ్యండి "మాయమైపోతున్న తెలుగు అమ్మాయి ని రక్షించండి"

R.K న్యూస్ చానల్ విషయం లో కూడా "మనవు" చెప్పిందే నిజమయింది!.

                                                                   నేను మొన్న 21 వ తారీఖున ఇదే బ్లాగులో R.K  న్యూస్ చానల్ వారి ఊదరగొట్టే ప్రసారాలను గూర్చి ఒక విషయం చెప్పడం జరిగింది. అదే నిజమని రుజువు చేసేలా నిన్న A.B.N  చానల్ వారు సదరు R.K  న్యూస్ చానల్  వారీ బ్లాక్మెయిలింగ్ ప్రసారాల తీరును విమర్శిస్తూ "చ.. చ.. చానల్  అనే పేరుతో ప్రసారం చేసిన కార్యక్రమం ద్వారా బహిర్గతమైంది.   నేను R.K  న్యూస్ చానల్ గురించి "న్యూస్ చానల్  వారు గత 3 రోజులుగా , ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ఏల్చూరి గారి గురించి ఒక కదనం ప్రసారం చేస్తున్నారు. ఒక వేళా వైద్యానికి వచ్చే స్త్రీలతో , వైద్యశాలలో అయన అసబ్యంగా ప్రవర్తిస్తుంటే తగిన సాక్ష్యాదారాలతో చానల్ వారు సంబండిత వైద్య విభాగ అధికారులకు తెలియ చేసి అతని గుర్తింపు సర్టిపికేట్ ను రద్దు చేయించవచ్చు. అంతే కానీ వరుసగా చెప్పిందే చెప్పి ఊదరగొట్టడం లో అసలు ఉద్దేస్యం చానల్ రేటింగ్ కోసమైనా కావాలి, లేదా అది ఆపడానికి తగిన ప్రతిపలం కోసం ఆశిస్తూ అయినా ఉండాలి." అని చెప్పడం జరిగింది. పూర్తీ టపా కోసం ఈ  లింక్ ను క్లిక్ చేసి చూడవచ్చు (ఆ ఆయుర్వేద వైద్యుడి చేతిలో

దేనికైనా రెడీ యే అన్న ఈ 'భంబోళ జంభళ' కి బ్రాహ్మణుల శాపం తగిలినట్లుంది!.

                                                            గత సంవత్సరం విడుదలైన "దేనికైనా రెడీ" అనే సినిమా మంచు మోహన్ బాబు గారికి అచ్చి వచ్చినట్లు లేదు. ఆ సినిమా వలన లాభం  ఎంత వచ్చిందో కానీ , యావత్ ఆంద్రప్రదేశ్ లోని బ్రాహ్మణుల ఆగ్రహానికి మంచు వారి కుటుంభం గురి అయింది. ఆ సినిమాలో బ్రహ్మణులను కించపరచే సన్నివేశాలు ఉన్నాయని నిరసనలు తెలపడానికి వెళ్ళిన కొంతమంది బ్రాహ్మణ యువకులను మోహన్ బాబు తనయుడు తన అనుచరుల చేత తన్నిస్తే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి. అప్పుడే కొంతంది బ్రాహ్మణులు మోహన్ బాబు కుటుంబానికి శాపనార్దాలు పెట్టారు. మంత్రాలకు చింతకాయలు రాలకపోవచ్చు కానీ బ్రాహ్మణుల శాపాలకు లేదా వారి తరపున తీసుకున్న చట్టపరమైన చర్యలకు మోహన్ బాబు కు జాతీయ స్తాయిలో తీరని అవమానం జరిగింది.  జాతీయ అవార్డు అయిన పద్మశ్రీ  అనేది ఒక గౌరవ పుర్తస్కారమే తప్పా , టైటిల్  కాదని , కాబట్టి ఇన్విటేషన్  కార్డుల్లో కానీ, పోస్టర్స్ లో కానీ , బుక్స్ లో కానీ, ఇతర చొట్ల ఎక్కడైన కానీ పద్మశ్రీ అవార్డు గ్రహీతలు , తమ పేర్ల ముందు పద్మశ్రీ లను తగిలించి అదొక టైటిల్ లాగా వేయడం అనేది కేంద్ర ప్రభుత్

వందమంది దేవయాని లను వివస్త్ర లను చేసినా , అమెరికా అమెరికాయే, కాంట్రాక్ట్ కాంట్రాక్టే !

                                                         దేవయాని ! మన పురాణ గాధలలోని  రాక్షస గురువులు అయిన శుక్రాచార్యుల వారీ కుమార్తె పేరు అది. ఆ పేరును ముంబాయికి చేందిన I.A.S  ఆపిసర్ గారైన ఉత్తమ్  కోబ్రగాదె  గారు తన కుమార్తెకు పెట్టుకున్నారు. ఆ అమ్మాయే ఇప్పుడు బారత, అమెరికా మద్య చెలరేగిన దౌత్య సంబందాల వివాదాలకు కేంద్ర బిందువు.        దేవయాని కోబ్రగాదె  U.S  లోని న్యూ యార్క్ లో   భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో డిప్యూటి కాన్స్యుల్ జనరల్ గా పని చేస్తుంది. దేవయానీ పుట్టి , పెరిగిందీ ముంబై లోనే .  మరాఠీ తో పాటూ ఆమె ఇంగ్లీష్, హిందీ , జర్మనీ బాషలలో అసామాన్యమైన పట్తుందని అంటారు . సివిల్స్ రాసి ఐఎఎఫ్ అధికారిగా ఆమె భాద్యతలు చేపట్టింది 1999 లో . పాకిస్తాన్ , ఇటలీ , జర్మనీ దేశాల్లోని భారత రాయబార కేంద్రాల్లో పనిచేసారు .  . ఐఎఫ్ఎస్ అధికారిణి అయిన దేవయాని అమెరికాలోని భారత కాన్సులేట్ లో సహాయ అధికారి.  ఆమెకు వచ్చే జీతం భారతీయ కరెన్సీలో సుమారు 4 లక్షల రూపాయలు. తన ఇంట్లో పనులు చూసుకోడానికి ఆయాగా నియమించుకున్న మహిళకు ఆమె ఇవ్వాల్సిన జీతం అమెరికన్ నిబంధనల ప్రకారం అయితే అక్షరాలా 2.8