Posts

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

Image
                                                                                                స్త్రీ కి సంతానం పొందాలి అనే కోరిక సహజ సిద్దం అయినది. సంతానం  లేని  స్త్రీలను "గొడ్రాలు" అనే పేరుతో మన  సమాజం , ముక్యంగా తోటి  స్త్రీ లు  అవమానిస్తూ ఉంటారు . వివాహం, తద్వారా ఏర్పడే  కుటుంబం యొక్కపరమోద్దేస్యం  పిల్లల్ని కనీ వారిని ప్రయోజకులుగా తీర్చి దిద్దడమే. అలాగే ప్రతి జీవి  తమ వారసత్వాన్ని నిలబెట్టుకోవాలి అనే  కోరికను కలిగి ఉండడమ్   సహజ సిద్దం. అందుకే ప్రతి వారు సంతానం కోసం ఆశించడం వారి జన్మ హక్కు మాత్రమే కాదు , అంతర్జాతీయ సమాజం గుర్తించిన కుటుంబ హక్కులలో బాగం. అయితే ఆరోగ్య లేక ఇతర కారణాల వలన   కొంత మందికి   సంతానం లేటుగా అందవచ్చు. మరి కొంతమందిలో అసలు సంతానం కలగక పోవచ్చు. అటువంటి వారు పదే బాద వర్ణనా తీతం.     పూర్వకాలం లో సంతానం సకాలం లో అందని వారు దేవుని కటాక్షం కొరకు అనేక నోములు నోస్తూ ,తీర్దయాత్రలు చేస్తూ ప్రార్ధనలు చెసే వారు. సంతాన లేమి తో బాదపడుతున్న దంపతులలో సంతానం పొందుతాము అనే నమ్మకం కలిగించి  ఊరడించే  కార్యక్రమాలుగా ఈ  తీర్ద యాత్రా కార్యక్రమాలు ఉపయోగప

మనకు కావలసింది బట్టలు విప్పే స్వెచ్చ కాదు , మనసు విప్పే స్వెచ్చ మాత్రమె !

Image
                                                                                             మన దేశ రాజ్యాంగం తన పౌరులకు బావ ప్రకటన స్వేచ్చ ఇచ్చింది . కాని ఆ స్వెచ్చ ఉంది కదా అని మనం బడా లీడర్లు చేసే తప్పుడు పనులను విమర్శిస్తే మాత్రం వారు కాని వారి అనుచర గణం కాని ఊర్కోరు ." దొర గారి గురించి మాట్లాడే దమ్మున్న మగాడు అయ్యాడా వీడు" అని సదరు లీడర్ గారి పిశాచ గణం మనల్ని తిరిగి నోరెత్తకుండా చేస్తుంది . ఇది కేవలం లీడర్లు చుట్టూ తిరిగే చదువు సంద్యలు లేని అనుచర గణం మాత్రమె చేసే పని కాదు. బాగా చదువుకుని , రాజ్యoగం ప్రజలుకు  ప్రసాదించిన బావప్రకటన స్వేచ్చా ఉల్లంగణ జరిగితే , వారి తరపున కోర్టుల్లో  పోరాడి న్యాయం చేయించగలిగిన న్యాయవాదులే , బావ ప్రకటన చేసే వారి మిద బౌతిక దాడులు చేస్తుంటే , నోరెళ్ళ బెట్టడం తప్పా కనీసం అది తప్పు అనే పరిస్తితుల్లో  ప్రజలు లేరు . మరి అటువంటప్పుడు రాజ్యాంగం ప్రసాదించిన పేరు గొప్ప బావ ప్రకటన స్వేచ్చ ఎందుకోసం ?    కాని ఆశ్చర్య కరంగా  దేశం లో  కొంతమంది ఫెమినిస్ట్ లు చేస్తున్న స్త్రీ స్వేచ్చా వాదం లో బాగంగా తమకు ఇష్టమైనట్లు వస్త్ర దారణ అంటే అర్ద నగ్నత్వం

భక్తులను గొర్రెలు ను చేసి గడ్డి తినిపించిన పాస్టర్ డానియెల్ !!!

Image
                                                                                      వారి దేవుడు గుడ్ షెప్పర్డ్ ! అంటె మంచి గొర్రెల కాపరి అని అర్దం ! అయన గారు ఏమి చెప్పాడో మనకు తెలియదు కాని , ఆఫ్రికాలోని ఒక పాస్టర్ గారు మాత్రం, భక్తులు ఏసుప్రభువు కి దగ్గర అయ్యే సులువు అయిన మార్గం ఒకటి సెలవిస్తే అనేక మంది భక్తులు దానిని పాటించి అమితానందం పొందుతున్నారు అట. ఇంతకీ  ఆ పాస్టర్ చెపుతున్న ఆ సులువైన సూత్రం ఏమిటొ తెలుసా?                           ఆప్రికాలోని ఈ పాస్టర్ గారి పేరు డానియల్ అట . ఈయన గారి అభిప్రాయమో లేక వారి మతగ్రందం లో చెప్పబడిందో తెలియదు కాని ,  తమ దేవుడు మంచి గొర్రెల కాపరి కాబట్టి , ఆయన అనుగ్రహం పొందాలంటే భక్తులు గోర్రేలుగా మారితే తప్పా అది సాద్యం కాదు అన్నాడంట. అనటమే కాదు వారందరిని తన భోదలు  ద్వారా గోర్రేలుగా మార్చి ఆ చర్చ్ లో ఉన్న ఒక పచ్చిక బయలు మీదకు పంపితే అక్కడ వారు పిచ్చి పట్టినట్లు ఆ పచ్చిక బయలు లోని గడ్డి ని కస మీసా నమిలి మింగేసారట.  ఆ భక్తులు చూడబోతే నాగరికులు లాగే కనిపిస్తున్నారు . మరి ఆ డానియల్ పాస్టర్ దెబ్బకు గొర్రెలు లాగా ఎలా మారిపోయారో అర్దం కావటం లేదు. ఆ గడ్డ

సుఖ సంతోషాలతో జీవిస్తున్న వారిలో " హిందువులు " ది నంబర్ 1 ర్యాంక్ అయితే , "మతహీనులు" ది లాస్ట్ ర్యాంక్ అట!!!

Image
                                                                                                                                   మాకు దేవుడు లేడు , మతం లేదు అని విర్రవీగే "మతహీనులకు "  ఇది  ముఖం మీద నీళ్ళు కొట్టి నిద్ర లేపే సర్వే  వివరాలు ! ఈ  సర్వే చేసింది హిందూ సంస్తలూ కాదు , ఇండియాకి చెందిన సంస్తలు అంతకంటె కాదు. 'యునైటెడ్ కింగ్ డం ' లోని  Office for National Statistics వారు   3 యేండ్లకు పైగా , సుమారు 3 లక్షల మందిని విచారించి , విశ్లేషణ జరిపిన మీదట    వెలువరించిన  వాస్తవాలు. మరి ఇది చూసాక అయినా  ప్రజలు మతాలను , వాటి ఆచారాలను ఆచరిస్తూ సంతోషంగా ఉంటుండబట్టె శతాబ్దాలుగా అవి ఉనికిలో ఉంటున్నాయి అని "మత హీనులు" గ్రహిస్తే అదే మేలు. ఇక వివరాలు లోకి వెలితే ,        యునైటెడ్ కింగ్డమ్ లో నివసించే ప్రజల సంతోష కర జీవనం పైన ఒక సర్వే నిర్వహించారు  జాతీయ గణాంక శాఖ కార్యాలయం వారు. వారు 3 లక్షలు పైగా  ప్రజలను 2012 సంవత్సరం నుండి 2015 సంవత్సరం వరకు విచారించారు . సదరు పలితాలను విశ్లేషణ చేయగా వెలువడిన వివరాలు ఏమిటంటె ,       సగటు పొరుడి యొక్క జాతీయ సగటు సంత

మీ "రింగ్ ఫిoగర్ " చెపుతుంది అట ,మీరు 'తిరుగు బోతులా ' కాదా ? అన్న సంగతి !!!

Image
                                                                    ఇదేదో హస్త సాముద్రికం వాళ్లు చెప్పిన మాట కాదు . భగవద్గిత లో కృష్ణుడు చెప్పింది కాదు . మను స్మృతిలో మనువు చెప్పింది కాదు . సాంప్రదాయ జ్యోతిష్య శాస్త్రం చెప్పింది అసలే కాదు . అసలు సిసలైన ఆక్స్పర్డ్ యూనివర్సిటి శాస్త్రజ్ఞులు పరిశోదించి మరీ చెప్పింది కాబట్టి "విజ్ఞాన బాబులు " నమ్మక తప్పదు మరి .   మనిషి యొక్క ప్రవర్తన ని నిర్ణయించడం లో అతడు లేక ఆమె పెరిగిన  పరిసరాల ప్రభావంతో పాటు అతని జన్యు వారసత్వం కూడా కారణమవుతుందని ఇదే బ్లాగులో ఒక టపా లో ప్రస్తావించినప్పుడు కొంత మంది శాస్త్రీయ వాదులు ఒప్పుకోలేదు . మనిషి వ్యక్తిత్వాన్ని  కేవలం అతని జీవన పరిస్తితులు  నిర్ణయిస్తాయి తప్పా ,జన్యు విదానం కాదని బుఖాయించారు .కాని ఈ నాడు నా వాదనకు బలం ఇచ్చే ప్రకటన ఒకటి  ఆక్స్పర్డ్ రిసెర్చర్ "రాఫెల్ లోడార్స్కి" గారు ఇవ్వడం నాకు సంతోషం కలిగించే విషయం .ఇంతకి అయన  గారు  తన పరిశోదన ల ద్వారా కనుగున్న విషయం ఏమిటంటె   ఏ వ్యక్తికైతే తన కుడి చేతి ఉంగరపు వేలు చూపుడు వేలు కంటే ఎక్కువ పొడవుగా ఉంటుందో వారు సెక్స్ విషయంలో చాలా చప

పని లేని లాయర్ , పట్టాభి రాముడి మీద కేసు వేసాడంట !!!

Image
                                                                                                                                                                                               హేతు వాది , హేతు వాది ఎందాక నీ శోధన  అంటె, "నన్ను మా అమ్మ మా నాన్నకే కన్నదో! లేదో , తెలుసుకునే దాక"  అన్నాడట. అలా ఉంది భారత దేశం లో హేతు వాదులు అనబడే కోంతమంది వ్యవహారం. ఈ  సోకాల్డ్  హేతు వాదులు ఎవ్వరూ అన్యమతాలను, వారి పవిత్ర గ్రందాలను , అందులోని అంశాలు గురించి   ఒక్క మాట  మాట్లాడానికి దైర్యం చేయలేరు.  . ఎందుకంటె వాటి గురించి మాట్లాడితే వారి పురీష నాళాలు పగిలిపోతాయేమోననే భయం. కాని అదే హిందూ మతం పై  కాని , హిందూ గ్రందాలు పై  కాని , హిందూ దేవుళ్ళు పై  కాని కు విమర్శలు చేసే టప్పుడు   ఏ మాత్రం సంకోచం లేకుండా అవాకులు చవాకులు పేలుతూ , హిందూ సాంప్రదాయాల మీద తమకున్న అక్కసు నంతా వెల్లగ్రక్కుతుంటారు. మెజార్తీ ప్రజలు కొలిచే  ఆరాద్య దైవాలను నీచంగా విమర్శిస్తూ  పైసలు తో పాటు పాపులార్టి సంపాదించే కుహనా మేదావులు బహుశా భారతం లో తప్పా , మరెక్కడా బ్రతికి బట్ట కట్టలేరనుకుంటా. అదిగో అలాంటి కుహనా మేద

రధ సప్తమి నా పుట్టిన రోజు కావటం మా అదృష్టమా ?

Image
                                                       మనవు బ్లాగు వీక్షకులకు రధసప్తమి పర్వదిన శుభాకాంక్షలు తో                                     నాకు "రధ సప్తమి" రోజు అంటే ఒక ప్రత్యెకమైన రోజు .ఎందుకంటే అ రోజు సూర్య భగవానుడి పుట్టిన రోజు అని మాత్రమె కాదు . నేను పుట్టిన రోజు కూడా .    మా నాన్న గారు వ్యాపారం నిమిత్తం కృష్ణా జిల్లా కవులూరు గ్రామం నుండి ఖమ్మం జిల్లా లోని మా స్వగ్రామం అయిన గార్లఒడ్డు కు వచ్చి కలప వ్యాపారం చేస్తున్న రొజులవి. నా కంటే ముందుగా జన్మించిన మా అన్నయగారు, అక్కలు ఇద్దరు కవులూరులోనే జన్మించారు . మా చిన్నక్క  గారు పసి పాపగా ఉండగానే కుటుంబం అంతా గార్లఒడ్డు వచ్చేశారు . అప్పుడు మా కుటుంబం ఒక పూరి ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లోనే  ఉండేది .           నిజానికి గార్లఒడ్డు  ఒక కుగ్రామం . చుట్టూ పెద్ద అడవితో గుట్టల మద్య నిర్మించబడిన గ్రామం . మా ఇల్లు ఊరికి దూరంగా మా పొలంలో ఒంటరిగా ఉంటుంది .అది ఒకప్పుడు పులులు ఉండే ప్రాంతం అట . అయితే మా నాన్న గారు పారెస్త్ కాంట్రాక్టర్ కాబట్టి , మా ఇంటి చుట్టూ 200 మంది వర్కర్స్ ఇండ్ల సముదాయం , బొగ్గు బట్టీలు తో ఎప్పుడూ జన