Posts

"ప్రేమికుల దినం" కంపల్సరి, !

                                                                                 అమ్మా నాన్నలను ప్రేమిస్తే,అది ప్రేమ కాదు!                            అన్న దమ్ములను ప్రేమించేది,ప్రేమ కాదు!                                అక్కా,చెల్లెళ్ల,పట్ల చూపేది ప్రేమ కాదు!                            ఆలు మగల మద్య ఉండేది ప్రేమ కాదు మరి!                              తోటివారి పట్ల చూపేది ఏది ప్రేమ కాదు!                              మన దేశం పట్ల మనం చూపేది ప్రేమ కాదట!                              కొంత మంది అమ్మాయిలు, అబ్బాయిలు మద్య ఉండే ఆ కెమిస్ట్రీ యే                                 ప్రేమయితే, అట్టి ప్రేమకు "దినం" అనేది కంపల్సరి,                                 అట్టి  "ప్రేమికుల దినం" తో వారి, కొంపలూ సరే సరి!

పశ్చిమ బెంగాల్లో అవినీతి తక్కువుగా ఉండటానికి కారణం, అగ్రవర్ణాల పాలనేనంట!

http://ssmanavu.blogspot.in/2013/02/blog-post_2.html పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి

ఆశిష్ నంది గారి సిద్దాంతం ఆంద్రా, కర్ణాటక లలో ఎందుకు ఫెయిల్ అయింది?

ఆశిష్ నంది ఒక పేరొందిన సామాజిక వేత అంట! ఈయన గారి ఇతర సామాజిక సిద్దాంతాలు గురించి నాకు తెలియదు కాని , ఈ మద్య ఆయన గారు సూత్రీకరించిన ఒక సిద్దాంతం వింటే నాకు మైండ్ బ్లాంక్ అయింది. ఆయన గారి సిద్దాంతం లేక అభిమతం ఏమిటంటే ఈ దేశం లో పెరిగిపోతున్న అవినీతికి నిమ్నవర్గాల వారే కారణమంట. దీనికి గాను ఆయన పశ్చిమ బెంగాల్ని ఉదాహరణగా చూపిస్తూ, గత వందేళ్లుగా అక్కడ నిమ్నవర్గాల వారెవ్వరూ, అదికారం దరిదాపుల్లోకి రాకపోవడం వల్లే, అక్కడ అవినీతీ తక్కువుగా ఉందని తేల్చేశారు మహా సామాజిక శాస్త ఘనాపాటి గారైన నంది గారు.                నేను ఈ విషయం లో ఎక్కువు లోతులోకి వెళ్లి  విశ్లేషించ దల్చుకోలేదు. ఆయన గారు తన సూత్రీకరణకు పశ్చిమ బెంగాల్ని ఉదాహరణగా చెప్పారు కాబట్టి, ఒక వేళా అదే నిజమయితే, ఆయన   గారి సిద్దాంతం ఆంద్రా, కర్ణాటక లలో ఎందుకు ఫెయిల్ అయింది? ఆయనే సమాదానం చెప్పాలి.ఈ రెండు రాష్ట్రాల్లో, ఇటీవలి పరిణామాలు గమనిస్తే, గత వందేళ్లుగా ఎంత అవినీతి జరిగిందో పదేళ్లలో అంత అవినీతీ జరిగింది. ఆ అవినీతికి మూల కారకులు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని, బారత అత్యున్నత నేర పరిశోదక విబాగం వారి అభ్హిప్రాయం! వారీ మీద విచారణ జరపటాని

స్త్రీల ఔనత్యాన్ని "వీక్" చేస్తున్న "ఫ్యాషన్ వీక్"

http://ssmanavu.blogspot.in/2013/02/she_8624.html పూర్తి టపా కొరకు పై లింక్ మీద క్లిక్ చెయ్యండి

."ఓ భగవంతుడా! ఇంకెన్నాళ్లు మాకీ పాపాత్ముల పాలన?

 మొన్న పెపర్లొ,మరియు టి. వి లో చూసీన ఒక సంఘటణ వల్ల కలత చెందిన నేను ఈ టపా ద్వరా ఆ భగవంతుడిని ఒకే ఒక ప్రశ్న అడుగుతునాను."ఓ భగవంతుడా! ఇంకెన్నాళ్లు మాకీ పాపాత్ముల పాలన?   అసలు విషయం ఏమిటంటే,ఇరవై ఏఇదు యెండ్ల కసాయి మ్రుగాడు ఒకడు రెండేండ్ల పాపని రేప్ చేసి చంపాడట! అది ఒక ప్రత్తి చేలొకి తీసుకు వెళ్లి మరి దారుణంగా ఈ అక్రుత్యాన్నీ కావించాడట!. అతడిని పట్తి కేసు పెట్టారు. రేపు అతడికి ఉరి సిక్ష కూడ విదించ వచ్చు. కాని ఇతువంటి అక్రుత్యాలు జరగడానికి ముక్య కారణం పాపాత్ములు రాజ్య పాలన చెయ్యదమే కారనం అని మతపరమైన నా నిచ్చితాభిప్రాయం.    మాకు లౌక్యం తెలియదు. ఈ కుహానా లౌకికవాదం మీద అంతకంటే నమ్మకం లేదు. ప్రజల్ని రక్షించేవాడే రాజు. కనిపించని ఆ దైవానికి ప్రతినిది కూడ అతనే. విచ్చలవిడి నేర ప్రవ్రుత్తితో తెగ బలిసిపోయిన మదాందులను కట్టడి చెయ్యలేని వాడు ఎవడఈనా సరే వాడు పాలకుడు కాడు. కాలేడు. పాపం చేసేవారే కాదు, పాపాత్ములను కట్టడి చెయ్యలేని పాలకులు కూడ పాపాత్ములే! అటువంటి పాపాత్ములు ఒక్క  క్షణం కూడా అదికార పీటం మీద  ఉండటానికి అనర్హులు.     ప్రజలలో కూడ పాప బీతి లేదు. ఎంతసేపు ఎవరి నాయకులు గురించి వారు గంతల కొద్ది చ

తిట్టిందేమో హిందూ మతాన్ని, తేల్చుకునేదేమో ఎన్నికల్లోనట!

                                                                                     అనుకున్నంతా చేస్తున్నారు మజ్లిస్ పార్టి వారు. హిందూ మత విశ్వాశాలను ఎంతగా అవమానించాలో అంతగా అవమానించారు. పావు గంట సేపు పోలిసులు కళ్ళు మూసుకుంటే, హిందువు అన్నవాడిని లేకుండా చేస్తాం అన్నారు.అన్నోడు లండన్ వెళ్ళాడు కాబట్టి రెండు రోజులు చూస్తాం, తేడా వస్తే ఇంటర్ పోల్ సహాయం తీసుకుని అయినా అరెస్ట్ చేస్తాం అన్నారు పోలిస్ పెద్ద దొరగారు. ఆయన గారు వచ్చి విచారణకు హాజరు అవుతానని పోలిసులుకు సమాచారం ఇచ్చాడట.   లండన్ నుంచి వస్తున్నాడని ఆ వీరాది వీరుడికి స్వాగతం పలికారు ఆయన పార్టీ వారు. రానూ వచ్చాడు, ఇంటికి వెళ్ళి నాలుగు రోజులాగివస్తా పో అని పోలిసులకు చెప్పాడట!   ఇక ఆయన పార్టీ పెద్ద ఒకటే సవాలు  బి.జె.పి.కి  విసిరాడు. మిమ్మల్ని అవమానించిన విషయం గురించి తేల్చుకోవాలంటే దమ్ముంటే ఎన్నికల్లో తమతో పోటి చేసి గెలవాలని. అవమానించిందేమో హిందూ మతాన్ని, తేల్చుకోమనేదేమో రాజకీయ పార్టీని. అసలు దీని బావమేమిటి? మీకేమైనా అర్థ మైందా?   ఇటు వంటిదే ఒక రాజకీయ పార్టీ ఈ మద్య రాష్ట్రం లో సవాల్ చేసింది. వాల్ల నాయకున్ని నేర విచారణ నిమిత్తం క

పిచ్చి ఎక్కితే ఎర్రగడ్డకి వెళ్లాలి కాని,వేరే మతం జోలి ఎందుకు?

http://ssmanavu.blogspot.in/2013/01/blog-post_4.html  పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి