Posts

మానభంగం చేస్తే గాని తెలవలేదా,? మగాడని!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_8792.html పై లింక్ మీద క్లిక్ చెయ్యండి

ప్రేమించినోడు హీరో! కని పెంచినోళ్లు విలన్లు!

http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_15.html?showComment=1350526051595 (పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

మానభంగం చేస్తే గాని తెలవలేదా,? మగాడని!

                                                                     ఆమె(అతడు), స్త్రీ యో, పురుషూడొ తెలవదంటా! తెలియకుండానే 1౦౦ కోట్ల బారతీయుల తరపున ఏసియన్ గేమ్స్ లో పాల్గొంది.మరి అప్పుడు "పింకి ప్రామణిక్" అని ప్రమాణ పూర్తిగా జాతి తరపున ఆటలాడిన స్త్రీ, ఒక్క సారిగా మగాడు ఎలా అయింది?ఎవరో తనను రేప్ చేసారని కేస్ పెడితే,దానిని విచారించిన పోలిస్లు రేప్ జరిగింది అని నిర్దారిస్తు,చార్జ్ షీట్ దాకలు చేసార్రు.ఇంతకంటే సిగ్గు చేటు ఇంకేమైనా ఉందా?.  చార్జ్ షీట్ కి ఆదారమైన మెడికల్ రిపోర్ట్ ఒక పెద్ద ప్రహసనం అనిపిస్తుంది.కేస్ లో ఉన్న దాని గురించి మనం మాట్లాడగూడదు కాని, మొత్తంగా చూస్తే ఇది జాతికి తల వంపులు తెచ్చే చర్య గా చెప్పవచ్చు.  ప్రస్తుతానికి ఈ కేసును త్వరగా విచారించి నిజానిజాలను బయట పెట్టవలసిన బాద్యత కోర్ట్ వారిదే  .

"నాది నాకిస్తే" చాలు!నీకూ, నాకూ పంచాయతే లేదు.

                                                                                        4 దశాబ్దాల నాటి రాజకీయాలకు, ఇప్పట్టి రాజకీయాలకు బోల్డంత తేడా ఉంది.ఆ నాడు అదికార పక్షం వారికి ప్రతిపక్షం వారు సింహ స్వప్నం గా ఉండే వారు.అన్ని పార్టీలలో కూడా ఒక నిబద్దత ఉండెది.ఎవరైనా అవినీతికి పాల్పడాలంటె కొంచం బెరుకుగా ఉండెది.ఇతర పార్టీల వారి నిఘా ఉంటుందన్న భయం,పట్టుబడితే అవమానాల పాలు కావాల్శి వస్తుందన్న బావన వారిని చాల వరకు నియంత్రణ లో ఉండేటట్టు చేసేది.  కాలం మారింది. ఇప్పుడు కూడ అదికార పక్షం అవినీతి  మీద, అన్ని పక్షాల వారి నిఘా వెనుకటి కంటే ఇప్పుడే ఎక్కువ. కాకపోతే తేడా ఏమిటంటే అప్పుడేమో ప్రజా దనాన్ని కాపాడాలన్న కాంక్ష, ఇప్పుడేమో ఆ అవినీతిలో తమ వాటా ఎంత రావాలో లెక్కలు కట్టడానికి పడే తహ !తహ!. నిజం! ఇప్పుడు రాజకీయ పార్టిలు, మీడీయాలలో,పత్రికా ముఖంగానే దుమ్మెత్తి పోసుకుంటున్నాయి తప్ప, గ్రామ స్తాయి నుంచి రాష్ట్ర స్తాయి నాయకుల వరకు, అవినీతి విషయమ్ లో ఎంత అన్యోన్యత!ఎంత సహకారం!చూడ ముచ్చట్ట వేస్తుంది వీరి రహస్య అవినీతి ప్రేమను చూస్తుంటే. ప్రజల తరపున పోరాడి, పోరాడి పాపం అందరు అలసి పోయారు.పోరాడితే వచ్చ

వేమన గారి "బానిస కొడుకులు" ఉన్నంత కాలం ఈ దేశం గతి ఇంతే!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_7111.html పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి

ఎంత తెలివి ఉన్నా,వీళ్లంతా డబ్బున్నవాడి బానిస కొడుకులంటా!

                                                                     ఈ రోజుల్లో  వ్యక్యులు ఎంత తెలివి గలవారైనా కావచ్చు.గొప్ప రాజ నీతిజ్ణులు కావచ్చు. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలకు చిటికెలో సమాదానం చెప్పే అద్బుతమైన మెదడు ఉంటే  ఉండ వచ్చు గాక.భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికిల్ ఏమి చెపుతుందో చెప్పటమే కాక, వాటిని ప్రస్తుత పరిస్తితుల కనుగుణంగా ఎలా సవరణలు చేస్తే మనకు ఉపయోగమో వివరించ గల ఘటనాఘట సమర్దులు అగుగాక! అయితే ఏం! ఇటువంటి వారు ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో నిలబడటానికి, ఇవేమి పనికి రావు.   60 యేండ్ల స్వాతంత్ర్యంలో  మన రాజకీయం ఎంతగా ఎదిగి పోయిందంటే "కోటిరూపాయలు కుమ్మరిస్తే కాని కార్పోరేటర్" కాలేనంతగా.అసలు మేదావులు,దేశబక్తులు అనేవారు ఎన్నికలు అంటే బయపడే అంతగా, ఈ రాజకీయ వ్యవస్తను తీసుకెళ్ళి పోయారు ఈ దనస్వాములు. కాబట్టి వీరికి ఇక భయం లేదు.ఈ దెశ రాజకీయాలలో దనవంతులుకి తప్ప గుణవంతులకు స్తానం లేదన్నది రూడి అయిపోయింది. కాబట్టి,వారెంత అవినీతికి పాల్పడ్డారని ఆరొపనలున్నా,"ఎంత అవినీతి పరులైతే అంత పాలనా దఖ్షులు" అనే సూత్రాని వంట బట్టించుకుని ,ఈ సో కాల్డ్ మేదావులు అంతా వారి చుట్టూ

దీపావళి పండుగ మనం జరుపుకోకూడదా? ఎంత మాట! ఎంత మాట!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_12.html (పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి)