కోడలు కాఫీ కలిపితే "అమృతం " అనుకున్నారు కాని , అందులో "కోడలామృతం " కలిపి ఇస్తుందని తెలుసుకోలేక పోయిన అభాగ్య అత్తా మామలు!


                                                                                  

ఇంటికి కోడలిని తెచ్చుకోవాలనుకునే అబ్బాయి తల్లితండ్రులు , సదరు కోడలి బ్యాక్ గ్రౌండ్ గురించి అటు ఏడుతరాలు , ఇటు ఏడు తరాల చరిత్ర చూడాలి అనే వారు మన పెద్దలు. ఏడుతరాలు కాదు కదా , కనీసం ఏడు రోజుల చరిత్ర కూడా చూసే అంత ఓపిక ,టైం లెకుండా పోతున్నాయి ఈ  నాటి పెళ్లి పెద్దలకు ,  బాగా డబ్బు,బంగారం  ఇచ్చే  కోడళ్ళు ను తెచ్చేసుకోవటానికి తెగ ఆరాట పడి పోతుంటారు . కోడలి  గుణం మంచి ది కాకపోతే తాము బవిష్యత్లో ఎన్ని బాదలు పడాలో , మద్య ప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఈ అత్తా మామల వ్యధా పూరిత కద వింటె తెలుస్తుంది . వారు అమాయకంగా తమ కోడలి "మూత్రం " సంవత్సర కాలం పాటు తాగారు అంటె , అది దేవుడు విదించిన శిక్ష కాదు. వారి   బరి తెగించిన కోడలు  వారి మీద తీర్చుకున్న కసి . దాని గురించి పూర్తిగా తెలియాలంటే క్రింద ఇచ్చిన వివరాలు చూడాల్సిందే !

               ఇండోర్ కు దీపక్ నాగవంశి, రేఖా నాగవంశి భార్య భర్తలు . వారికి నాలుగేళ్ల పాప ఉంది . రేఖ కు తన  అత్తమామలు  తో కలసి ఉండడం  అంటె అస్సలు  గిట్టేది కాదు . అందుకే తన పుట్టింటికి వెళ్లి అక్కడ బ్రతుకుదాము అని భర్తని వేదిస్తుంటె , దానితో గొడవలు అవడం మొదలై చివరకు ఆమె తన సంసారం వదిలి పుట్టింటికి వెళ్లి పోయింది . చివరకు దీపక్ ఆమె దగ్గరకు వెళ్లి, తమ కోసం కాకపోయినా , తమ నాలుగేళ్ల పాప కోసమైనా పెద్దమనసు చేసుకుని కాపురానికి రావాలని బ్రతిమాలాడాడు . దానికి ఆ గడసరి పెళ్ళాం 4 కండిషన్లు పెట్టి అవి నెరవేరిస్తేనే వస్తాను అంది . అవి ఏమిటంటె , 1) విడిగా కాపురం పెట్టాలి . 2) వంటా వార్పూ దీపక్  యే చేయాలి .3) రోజూ అతనే  బట్టలు ఉతకాలి  4) చివరకు ఆమె కాళ్ళు కూడా అతను మర్దన చేయాలి . పిల్ల బవిష్యత్ , ఇంటి పరువు ప్రతిష్టలను ద్రుష్టిలో పెట్టుకుని , ఆమె పెట్టిన నిభందనలకు అంగీకరించి , ఆమెను ఇండోర్ తీసుకువచ్చి ఆమె చెప్పినట్లే చేయసాగాడు దీపక్. 
                                                                                 

                    

                                                   కొంత కాలానికి ఈ విషయం దీపక్ తల్లి తండ్రులకు తెలిసి ఎంతో మనస్తాపం చెంది , అటువంటి ఆత్మాభిమానం లేని  పనులు చేయవద్దని  తమ కుమారుడికి హితబోద చేసే వారు . ఇది తెలిసిన కోడలు రేఖ అగ్గి మీద గుగ్గిలం అయి, తన అత్తా మామలు మీద ఎలాగైనా తన కసి తీర్చుకోవాలి అనుకుంది . దానికి ఆమె ఒక జుగుప్సా కరమైన , పరమ నీచమైన పనిని ఎన్నుకుంది . తమ ఇంటికి వారానికి ఒక సారో, రెండు సార్లో వస్తున్న అత్తా మామలను   నవ్వుతూ అహ్వానించేది . వారికి కాఫీ కలిపేటప్పుడు అందులో తన మూత్రాన్ని కలిపి వారికి సర్వ్ చేసేది . వారు అమాయకంగా ఆ కాఫినే అమృతంలా బావించి తాగుతుంటే , రేఖా నాగవంశి లోని పైశాచికత్వం  వికట్టాట హాసం చేసేది . ఇలా సంవత్సర కాలం గడచింది . ఒక రోజు ఎందుకో వంట గదిలోకి వచ్చిన అత్తా గారు కోడలు చేసే ఈ అమానుష   పనిని చూసి నివ్వెర పోయింది . తమ మీద ఎంత కసి ఉన్నా , కోడలు ఇలాంటి వేదవ పని చేస్తుంది అని ఉహిఒంచలేక పోయింది . ఎంత నిగ్రహించుకుందామన్నా కుదరలేదు . పోలీసులకు చెపితే సాక్ష్యాలు లేవు కాబట్టి కేసు పెట్టడం కుదరదు అన్నారు . ప్రైవేట్ కేసు వేసినా తన కోడలి దురాగత్తాన్ని ప్రపంచానికి తెలియ చేయాలని నిర్నయించు కున్నారు అట , ఆ అభాగ్య అత్తా మామలు .. 

            వెనుకటికి ఎవరో   ఓలి(కన్యా శుల్ఖం ) తక్కువ అయిందని గుడ్డి అమ్మాయిని కట్టుకుంటె , ఇంట్లో పాత్రలు  అన్ని పగుల గొట్టింది అని సామెత. కట్నం ఎక్కువ తెస్తుందని రేఖా లాంటి కోడళ్ళను తెచ్చుకుంటే ఆమె కాళ్ళు పిసకడమే కాదు, చివరకు ఆమె మూత్రం కూడా తాగాల్సిన దుస్తితి ఏర్పడంది దీపక్ కుటుంభ సభ్యులకు . అందుకే అటు ఇటు ఏడూ తరాలు చూడకపోయినా ,వ్యక్తుల చరిత్ర తో పాటు , కుటుంభ చరిత్రలను క్షుణంగా పరిలించాకే తమ కుటుంబాలులోకి నూతన సబ్యులను ఆవ్హానించడం మంచిది. వారు కోడళ్ళు అయినా, అల్లుళ్ళు  అయినా ఈ  జాగర్తలు తీసుకోవడం కంపల్సరి .      


          Source । :        http://wereblog.com/woman-caught-peeing-on-her-in-laws-tea

                                          (Republished post. OPY: April 2015)

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన