"సంసారి కాని వాడికి,సన్యాసి అయ్యే అర్హత లేదు."

                                                               

My vision on "Hindu Trinity & Ashrama System" in Hinduism.--MANAVU

 
"హిందూ" అనెది ఇతర మతాల వలే ఒక మతం కాదని అది ఒక "జీవన విదానం" అని మన సర్వోన్నత న్యాయస్తానం వారే సెలవిచ్చారు. కాబట్టి ఎవరయినా సరే, వారు వైష్ణవులు కావచ్చు, శైవులు కావచ్చు,శిక్కులు కావచ్చు, బౌద్దులు కావాచ్చు,ఇతరులెవరైనా కాని, ఆ ప్రత్యెక జీవన విదానం అనుసరించక పోతే, వారు హిందువులు కాజాలరు. దీనినే "చతురాశ్రమ విదానం" అని అంటారు. అంటే నాలుదశల ఝివన విదానమని అర్థం. దీనినే మహా పండితుడయిన "మనువు" ప్రతిపాదించాడు. కాని "భ్రుగువు" అనే "పండిత పుత్రుడు" "చతుర్వర్ణ" అనే వర్ణ సిద్దాంతాన్ని, జోడించి పవిత్రమయిన ’మనుస్మ్రితి" ని మలినం చేశాడు. ఈ రోజున "మనువు"ను అందరు ఆడిపోసుకుంటున్నారు అంటే అది ఆ "భ్రుగువు" ప్రక్షిప్తాల వలననే.

  అందుకే కేవలం మనం "ఆశ్రమ జీవన విదానం" నే"మనవిదానం" గా బావించాలి. దీని ప్రకారం మానవుడి జీవిత కాలం ని నాలుగు దశలుగా బావించి అందుకు తగ్గ జీవితాన్ని గడపాలి. ’మనువు" చెప్పిన దాని ప్రకారం మనిషి జీవిత కాలం మొత్తం నూట ఎనిమిది సంవత్సరాలు(ఆ రోజుల్లో ఆయుర్థాయం), నాలుగు దశలు చేస్తే ఒక్కొక్క దశ 27 సంవత్సరాలు, అవుతుంది దీనిని  బ్రహ్మచర్యం, గ్రుహస్తం, వానప్రస్తం,సన్యాసం అని వ్యవహరించేవారు
       బ్రహ్మచర్యం, = విషయ చింతన(విద్యార్థి దశ),
       గ్రుహస్తం,     = కుటుంబ చింతన (వైవాహిక దశ),
       వానప్రస్తం,  = సమాజ చింతన  (సమాజ సేవ),
        సన్యాసం     = దైవ చింతన    (దేవుని గూర్చి ఆలోచన)

 ఈ విదంగా ప్రతి మనిషి తన జీవితం లోనే సర్వ అనుభవాలు పొంది సంపూర్ణ మానవూడిగా పరిణతి చెందే అపూర్వ విదానంఏ ఈ ఆశ్రమ విదానం. ఈ విదానంలో ప్రతి వారు త్రి మూర్తులను దర్శించ వచ్చు . దానినే "మనవిజం" (Manavuism) అంటారు. దినిని ప్రతిపాదించింది "సూర్య సావర్ణిక మనవు ఆశ్రమం". ( లింక్

http://ssmasramam.blogspot.in/2012/08/my-philosphy-doctrine-of-trinity-in.html

ని క్లిక్ చెయ్యగలరు).

                                      ఈ మద్య కాలం లో ఇటు వంటి జీవన విదానాన్ని అనుసరించాలని చూశి ,పరిస్తితుల ప్రబావం  వల్లవిఫలమయిమయిన వ్యక్తి, స్వర్గీయ నంద మూరి తారక రామరావు  గారు. ఆయన చిన్నపుడు బాగా కష్టపడి చదువుకున్నారు. యవ్వనం లో సినిమా నటుడిగా వ్రుత్తి స్వీకరించి, అటు సంసార బాద్యతలు కూడ దిగ్విజ్యంగా నేరవేర్చారు. రిటైర్డ్ కావాళ్సిన వయసులో "రాజకీయాలలో" ప్రవేశించి,’తెలుగువాడి అత్మ గౌరవాన్ని, దశ దిశలా చాటి సమాజ సేవ చేశారు.ఆయన అనుకున్నది, అనుకున్నాట్లు అయితే, నిజమయిన ’హిందూ" జీవన విదానం ఏలా ఉండాలో లోకానికి చాటి చెప్పే వారు. కాని తెలుగువారికి ఆ అద్రుష్టం దక్క లేదు.మరింత సమాచారం కొరకు లింక్ మీద క్లిక్ చెయ్యండి http://ssmanavu.blogspot.in/2012/12/ntr.html

 కాబట్టి పై విదానం అనుసరించి, రెండవ దాస అయిన "గ్రుహస్తం" స్వీకరించ కుండా డైరక్ట్ గా నాలుగవ దశ "సన్యాసం" స్వీకరించడం అటు    దేవూడి నియమాలకే కాదు, "హిందూ" నియమాలకు వ్యతి రేకం. అందుకే   "కామి కాని వాదు మోక్ష గామి కాడు" అనేది. ఇంకొక మాటలో చెప్పాలంటె,"  "సంసారి కాని వాడికి,సన్యాసి అయ్యే అర్హత లేదు."   

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన